November 20, 2025

jayaprakash

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై నల్గొండ జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. టెన్త్ ప్రశ్న పత్రం బయటకు వచ్చిన ఘటనపై ‘X’లో...
హిందువులు క్షేమంగా ఉంటే ముస్లింలు భద్రంగా ఉంటారని UP CM యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు మాట్లాడారు....
చెట్టు నరకడం మనిషిని చంపడం కంటే దారుణమని, పర్యావరణానికి నష్టం కలిగించేవారిపై జాలి అవసరం లేదని సుప్రీంకోర్టు మండిపడింది. ఇకనుంచి రూ.లక్ష ఫైన్...
తొలుత బ్యాటింగ్ చేసి 243 పరుగుల భారీ స్కోరు చేసిన పంజాబ్… తర్వాత గుజరాత్ ను కట్టడి చేసింది. చివరి ఓవర్లలో పరుగులు...
రాష్ట్రవ్యాప్తంగా ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ స్కీమ్ ను పురపాలక శాఖ అందుబాటులోకి తెచ్చింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుపై ‘వన్ టైమ్ సెటిల్మెంట్(OTS)’పై...
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దంచికొట్టడంతో పంజాబ్ కింగ్స్(PBKS) భారీ స్కోరు చేసింది. తొలుత ప్రియాన్ష్ ఆర్య(47) బాగా ఆడినా ప్రభ్ సిమ్రన్(5), ఒమర్జాయ్(16),...
ఆమె బాక్సింగ్ మాజీ వరల్డ్ ఛాంపియన్.. భర్త కబడ్డీ ప్లేయర్.. విడాకుల వ్యవహారం కాస్తా చేయి చేసుకునేదాకా వెళ్లింది. హరియాణాలోని హిసార్ పోలీస్...
పదోతరగతి ప్రశ్నాపత్రం(Question Paper) లీక్ కేసులో మొత్తం 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల్ లో ఈనెల 21న...
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే మంతనాలు పూర్తి కాగా.. ఉగాది తర్వాత కొత్త మంత్రులు వచ్చే అవకాశముంది. నూతన మంత్రుల బాధ్యతల స్వీకారం...
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(SLBC) టన్నెల్ నుంచి మరో మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటన జరిగి ఇవాళ్టికి 30...