సంగారెడ్డి(Sangareddy) జిల్లా పాశమైలారంలోని కెమికల్ కంపెనీ ప్రమాదంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారని సిగాచీ(Sigachi) కంపెనీ ప్రకటించింది. మరో 33 మంది గాయపడ్డారని,...
అహ్మదాబాద్ విమాన ప్రమాదం(Flight Crash)పై లోతైన దర్యాప్తు జరుగుతోంది. టేకాఫ్ అయిన వెంటనే పైలట్లు.. మే డే కాల్(ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పైలట్లు చేసే...
దశాబ్దకాలం(Decade) తర్వాత సుదీర్ఘ పర్యటన కోసం మోదీ బయల్దేరారు. మొత్తం 8 రోజుల పాటు 5 దేశాలు చుట్టివస్తారు. ఘనా, ట్రినిడాడ్&టొబాగో, అర్జెంటినా,...
ఆమె రెండుసార్లు సివిల్స్ ప్రాథమిక పరీక్ష(Prelims) దాటలేదు.. మూడో ప్రయత్నంలో మెయిన్స్ లో ఫెయిల్.. కానీ నాలుగోసారికి అన్ని పరీక్షల్లో పాసై ఆల్...
పర్యావరణ పరిరక్షణకు ఢిల్లీ(Delhi) సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోలు వాహనాలకు ఇంధనాన్ని...
ఎంత చెప్పినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్టి పట్టించుకోవట్లేదని CM రేవంత్ ఆరోపించారు. కొత్తగా ఎంపికైన BJP రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాంచందర్ రావే...
రాష్ట్రంలో అతిపెద్ద విషాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని మందుల(Medicine) పరిశ్రమలో భారీ పేలుడుతో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. తొలుత 8...
భారతీయ జనతా పార్టీ MLA రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తూ ఆ లెటర్ ను అధ్యక్షుడు కిషన్ రెడ్డికి...
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత రక్షణ(Defence) లక్ష్యాలు మారిపోయాయి. దళాల(Army) కోసం 52 ప్రత్యేక ఉపగ్రహాల ప్రయోగం సిద్ధమైంది. భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు...
ఎవరో చెప్తే అధ్యక్షుణ్ని నియమించే పార్టీ BJP కాదని మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయన మాటల్లోనే… ‘ఆ పదవి రానంత మాత్రాన...