August 18, 2026
2025 సంవత్సరానికి గాను అర్జున అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా కమిటీ సిఫార్సులతో...
తెలంగాణ నేతలకు బీజేపీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. పార్టీ పదవుల్లో ఉన్న బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణను తప్పించి ఈసారి ఇంకెవరికీ...
నీట్ పరీక్షల లీకేజీపై కేంద్ర మంత్రిని రాజీనామా చేయించిన విద్యార్థులు.. మరోసారి సత్తా చూపించారు. లాఠీఛార్జిలు, బాష్పవాయుగోళాలకు వెరవకపోవడంతో ఝార్ఖండ్ లో రెండు...
పండ్లు, కూరగాయలు దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో విషపూరితంగా ఉన్నట్లు తేలింది. 2023 నుంచి 2026 వరకు రాష్ట్రంలో తీసుకున్న 8,198 నమూనాల్లో 486(5.9%)...
“ఉద్యోగాల్లేని యువత దృష్టి మరల్చి కొద్దికాలం పాటే నెగ్గుకురావచ్చు.. కానీ త్వరగానే వీధుల్లోకి వస్తారు..” అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్...
స్వాతంత్ర్య దినోత్సవం నాడు అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. లష్కరే తొయిబా టాప్ కమాండర్, మోస్ట్ వాంటెడ్ అబిద్ రంజాన్ షేక్ ఇంటిపై మువ్వన్నెల...
పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. రాబోయే నెలల్లో వాతావరణ సరళి...
దేవదత్ పడిక్కల్(131 బ్యాటింగ్) సెంచరీకి తోడు కేఎల్ రాహుల్(77 రిటైర్డ్ హర్ట్) జోరైన ఆటతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. లంక...
  తమిళనాడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నటి త్రిష స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అధికారులను, ప్రముఖుల్ని పలకరిస్తూ సందడి చేయగా, ఆమెకు...
విదేశాల్లోని భారతీయులపై దాడులు గత ఐదేళ్లలో ఏడు రెట్లు పెరిగాయి. 2021లో 15 జరిగితే 2025లో అది 104కు చేరుకుందని విదేశాంగ మంత్రిత్వశాఖ...