తిరుమలలో ఆదివారం నాడు పెద్దసంఖ్యలో దర్శనాలయ్యాయి. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టింది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి...
jayaprakash
మరో తుపాను బీభత్సం సృష్టించింది. ఫిలిప్పీన్స్ ను ఫంగ్-వాంగ్ సూపర్ టైఫూన్ అల్లకల్లోలం చేసింది. గంటకు 200 కి.మీ.కు పైగా వేగంతో వచ్చిన...
14 ఆసుపత్రుల్లో రోజుకు సగటున 750 కంటి శస్త్రచికిత్సలు నిర్వహించే శంకర ఐ ఫౌండేషన్ సేవలు APలో విస్తృతమయ్యాయి. గుంటూరు జిల్లా పెదకాకాని...
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సరికొత్త రికార్డ్ నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్ తో సూరత్ లో జరిగిన రంజీ మ్యాచ్ లో మేఘాలయాకు...
రాజకీయ పార్టీలకు ఎలాంటి మద్దతు ఇవ్వబోమని RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ముస్లింలు RSSలో భాగం కావొచ్చా అని మోహన్...
కాకతీయ(Kakatiya) యూనివర్సిటీ విద్యార్థులతో కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా విశ్వవిద్యాలయ క్రాస్ రోడ్డు వద్ద విద్యార్థులను కలుసుకున్నారు....
పంట నష్టం పరిశీలనకు రేపు కేంద్ర బృందం రానుంది. తుపానుతో తీవ్రంగా నష్టపోయిన AP జిల్లాల్లో పంటల్ని పరిశీలించనుంది. రెండు రోజుల పాటు...
గ్రూప్-3 సర్టిఫికెట్ల పరిశీలన రేపటినుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 26 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది....
ప్రైవేటు కాలేజీలు, ప్రభుత్వం మధ్య ఏర్పడ్డ ప్రతిష్టంభనకు తెరపడింది. యాజమాన్యాలతో డిప్యూటీ CM భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి చర్చలు జరిపారు. రూ.1,500...
మోటార్ ప్రమాద పరిహార పిటిషన్ ను కాలపరిమితి విధించినదానిగా భావించి కొట్టివేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ట్రైబ్యునళ్లు, హైకోర్టులకు జస్టిస్ అరవింద్ కుమార్,...