April 7, 2025

jayaprakash

ఉత్తర తెలంగాణలో ఎండలు ముదురుతున్నాయి. 42 డిగ్రీలు దాటనున్నందున జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు రేపు ఎల్లో అలర్ట్ జారీ అయింది....
రాష్ట్రంలో ఎండ దంచికొడుతుండగా, మార్చిలోనే ఉష్ణోగ్రతలు(Temparatures) బాగా పెరిగాయి. ఆదిలాబాద్ జిల్లాలో 40.3, నిజామాబాద్ జిల్లాలో 40.1 డిగ్రీలు నమోదైంది. జగిత్యాల, మంచిర్యాల,...
గ్రూప్-3 ఫలితాలను TGPSC విడుదల చేసింది. 1,388 పోస్టులకు పరీక్షలు నిర్వహించగా.. గ్రూప్-2 మాదిరిగానే ఇందులోనూ పురుషులే టాప్ లో నిలిచారు. మొదటి...
తమిళనాడు బడ్జెట్ ప్రతుల్లో రూపాయి(₹) సింబల్ ను మార్చడం దుమారం రేపింది. జాతీయ విద్యా విధానం(NEP) అమలుపై కేంద్రం, స్టాలిన్ సర్కారు మధ్య...
భారత జట్టుపై పాక్ మాజీల ప్రశంసలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘వరల్డ్ ఎలెవెన్(World Eleven)’ను సైతం ఈజీగా ఓడిస్తుందంటూ వెటరన్ ఆల్ రౌండర్ షాహిద్...
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma)తో ప్రభుత్వం.. శాసనసభలో అబద్ధాలు చెప్పించిందని BRS నేత KTR విమర్శించారు. వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే...
మారిషస్(Mauritius)లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ కు వినూత్న కానుక అందించారు. అలాంటిలాంటి బహుమతి కాకుండా… కోట్లాదిమంది...
TGPSC విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాల్లో పురుష అభ్యర్థుల(Male Candidates) హవా కొనసాగింది. టాప్-10లో ఒక్క మహిళ కూడా లేకపోవడం విశేషంగా నిలిచింది....
గ్రూప్-2 పరీక్షల ఫలితాల్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) విడుదల చేసింది. జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను ప్రకటించింది. 783 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...