January 7, 2026

jayaprakash

తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో భారీ నష్టం సంభవించింది. మొత్తంగా రూ.5,265 కోట్ల నష్టం వాటిల్లినట్లు యంత్రాంగం గుర్తించింది. మొంథా తుపానును అంచనా...
దేశ సర్వోన్నత న్యాయస్థానాని(Supreme Court)కి నూతన ప్రధాన న్యాయమూర్తి నియమితులయ్యారు. 53వ CJIగా జస్టిస్ సూర్యకాంత్ ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుత...
మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. లిచ్ ఫీల్డ్(119; 93 బంతుల్లో 17×4, 3×6), ఎలిసే పెర్రీ(77), గార్నర్(63)తో ఆ...
CM రేవంత్ రెడ్డి రేపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో చేపట్టే పర్యటనకు ఇంఛార్జి మంత్రులు...
సికింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ప్యారడైజ్ నుంచి సుచిత్ర వరకు కారిడార్ నిర్మాణం...
తుపాను(Cyclone) ప్రభావం రైతులను కోలుకోకుండా చేసింది. అసలే ఈ వర్షాలతో అంతంతమాత్రంగానే ఉన్న పంటలు.. ఈ తుపానుతో పూర్తిగా కొట్టుకుపోయాయి. అన్ని జిల్లాల్లో...
ఒక కుటుంబం నుంచి ఎక్కువ మంది వారసులంటే నందమూరి, అక్కినేని ఫ్యామిలీలే గుర్తుకొస్తాయి. ఈ లిస్టులోకి కృష్ణ కుటుంబం వచ్చేసింది. ఆయన తనయులు...
తుపాను వాయుగుండంగా మారి రాష్ట్రాల్ని వణికిస్తోంది. తెలంగాణలో అత్యధికంగా వరంగల్ జిల్లా కల్లెడలో 34.8 సెం.మీ. కురిసింది. అదే జిల్లా రెడ్లవాడలో 30,...
దేశ ఆస్తుల్ని కాపాడటానికి RBI చర్యలు చేపట్టింది. విదేశాల్లో దాచిన 64 టన్నుల బంగారాన్ని 6 నెలల్లో దేశానికి రప్పించింది. విదేశీ ఖజానాల...
డ్రైవింగ్ విషయంలో అబుదాబి(Abudhabi) పోలీసులు కఠిన రూల్స్ తెస్తున్నారు. 21 ఏళ్లలోపు వారు బండి నడిపితే లైసెన్స్ రద్దు చేసి రిహాబిలిటేషన్ సెంటర్లకు...