వానలు దంచికొడుతున్నాయి. ములుగు(Mulugu) జిల్లా మల్లంపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 21.6 సెంటీమీటర్లు నమోదైంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం బోర్నపల్లిలో 19.2, మెదక్...
jayaprakash
మూడు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల్ని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. పట్నా(Patna), మేఘాలయ, మణిపూర్ హైకోర్టులకు CJలను రికమెండ్ చేసింది. కర్ణాటక హైకోర్టు...
వరదలు, కరెంటు కోతలు, ధరలతో అల్లాడే ప్రజలు ఒకవైపు.. లగ్జరీ కార్లు, ఖరీదైన డిజైనర్ డ్రెస్సులు, విదేశాల భోజనం పొందే నేతల పిల్లలు...
ఇంకొన్ని గంటల్లో భారీ నుంచి అతిభారీ(Very Heavy) వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్, యాదాద్రి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు ‘ఆరెంజ్...
గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద TGPSC కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజులుగా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో సంప్రదింపులు...
కుండపోత వర్షాలతో మెదక్(Medak) జిల్లాలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. మోకాలి లోతు నీళ్లతో ప్రజలు అవస్థలు పడ్డారు. సంగారెడ్డి, కంగ్టి, జోగిపేట సహా...
బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కి అనుకూలంగా ఢిల్లీ హైకోర్టులో తీర్పు వచ్చింది. అనుమతి లేకుండా పేరు ఉపయోగించడం గోప్యత, గౌరవమైన హక్కును ఉల్లంఘించడమేనని...
BRS పాలనలో పేపర్ లీకేజీలు.. కాంగ్రెస్ హయాంలో అసలు ఆశలే లేవని(హోప్ బ్రేకేజ్) అని కమలం పార్టీ ఆరోపించింది. గ్రూప్-1 విషయంలో కాంగ్రెస్...
కాల్పుల్లో చనిపోయిన ట్రంప్ సన్నిహితుడు ఛార్లీ కిర్క్(Kirk)కు భారత్ అంటే విద్వేషం. 18 ఏళ్లకే ‘టర్నింగ్ పాయింట్ USA’ను స్థాపించాడు. వలసలు, గర్భస్రావాలు,...
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆప్ MP సహా పలువురు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. పేరు ప్రస్తావించకున్నా.....