September 19, 2024

jayaprakash

జనసేన అధినేత పవన్ కల్యాణ్… వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు. అన్నవరం సత్యదేవునికి పూజలు నిర్వహించిన అనంతరం.. వారాహి యాత్ర అధికారికంగా ప్రారంభమైంది....
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఒక్కొక్కరు పెళ్లి పీటలెక్కుతున్నారు. ఐపీఎల్ సీజన్ ముగియడంతో… వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ మధ్యనే ఓపెనర్ రుతురాజ్...
హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఈ తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. వ్యాపార దిగ్గజాలుగా పేరుపొందిన ముగ్గురు...
తుపాను ప్రభావానికి 150 కి.మీ. వేగంతో వీచే గాలులతో నష్టం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో… ప్రజల తరలింపు ప్రారంభమైంది. గుజరాత్...
సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఏటికేడు పెరిగిపోతూనే ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న మోసాల వల్ల గత రెండేళ్లలో రూ.587 కోట్లు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి....
రాష్ట్రంలో కొత్తగా 17 బీసీ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ విద్యాసంవత్సరం...
ఉపాధ్యాయుల బదిలీలపై విధించిన స్టేను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈనెల 26 వరకు పొడిగించింది. బదిలీల నిబంధనలు రూపొందిస్తూ ప్రభుత్వం జారీ చేసిన...
ఆధార్ ను అప్డేట్ చేసుకునే గడువు నేటితో ముగిసిపోతుంది. గడువు ముగిసిన తర్వాత డబ్బులు చెల్లించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ వివరాలను...
పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.. మరో రెండు రోజులు ఆసుపత్రిలోనే ఉండనున్నారు. వెన్నెముక, కాలు సమస్య బాధిస్తుండటంతో చెన్నై అపోలోలో చేరారు....
తిరుమల శ్రీవారిని ఆదివారం పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఒక్కరోజే ఏకంగా 92,238 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. గత నాలుగేళ్లలో ఇంతటి స్థాయిలో...