November 20, 2025

jayaprakash

రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్త(Scientist)ల్ని ‘నోబెల్’ ప్రైజ్ వరించింది. నానో టెక్నాలజీకి సంబంధించిన క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణ, దాని అభివృద్ధిపై పరిశోధనలు(Research) జరిపిన...
ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీ(TSRTC) ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. దసరా పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. 4.8 శాతంతో మరో D.A.ను మంజూరు...
రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా(Final List) విడుదల అయింది. మొత్తంగా 3 కోట్ల 17 లక్షల 17 వేల 389(3,17,17,389) మంది ఓటర్లున్నారు....
ఆసియా క్రీడ(Asian Games)ల్లో భారత్ గత రికార్డును తిరగరాసింది. గతంలో ఉన్న 70 మెడల్స్ రికార్డుని తాజా క్రీడల్లో బద్ధలు కొట్టింది. చైనాలోని...
విధుల్లో ఉన్న 23 మంది జవాన్లు ఆకస్మిక వరదల్లో గల్లంతయ్యారు. తీస్తా నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో సిక్కింలోని లాచెన్ వ్యాలీలో బాధ్యతలు...
దేశంలోని అన్ని రాష్ట్రాల మాదిరిగా తెలంగాణకు స్వాతంత్ర్యం రాలేదని, గుజరాతీ బిడ్డ కృషి కారణంగానే అది దక్కిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు....
హిమాలయ శిఖరాల చెంతన భూకంపం(Earth Quake) సంభవించింది. ఈ ప్రభావం దేశ రాజధాని ఢిల్లీపై పడగా.. భూ ప్రకంపనల తీవ్రతకు ప్రజలు భయాందోళనకు...
15 నుంచి 19 ఏళ్ల వయసులోనే అమ్మాయిలు ఎక్కువగా గర్భం దాల్చుతున్నారని(Pregnancy) నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5(NFHS) ద్వారా వెల్లడైంది. దేశవ్యాప్తంగా 7...
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని అరికట్టేందుకు పరిశోధనలు(Research) జరిపిన శాస్త్రవేత్త(Scientists)లకు నోబెల్ ప్రైజ్ దక్కింది. 2023కు గాను ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ బహుమతిని...