పేస్ బౌలర్లు విజృంభించడంతో సిడ్నీ టెస్టులో భారతజట్టుకు స్వల్ప ఆధిక్యం(Lead) లభించింది. తొలి ఇన్నింగ్స్ లో టీమ్ఇండియా 185 పరుగులకు ఆలౌటైతే.. ఆస్ట్రేలియా...
jayaprakash
స్వల్ప వ్యవధిలోనే దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) మానవీయ కోణానికి సంబంధించి సంచలన తీర్పులు వెల్లడించింది. తల్లిదండ్రుల సంరక్షణ, తగిన పరిహారం చెల్లించకుండా...
భారత్ ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన కంగారూల్ని దెబ్బకు దెబ్బ(Revenge) తీశారు టీమ్ఇండియా ప్లేయర్లు. సిడ్నీ(Sydney)లో జరుగుతున్న చివరి టెస్టులో ఆస్ట్రేలియాను...
రాష్ట్రానికి ప్రతి నెలా వచ్చే ఆదాయం(Revenue)లో రెండు వంతుల మేర అప్పులు, జీతాలకే వెళ్తోందని ముఖ్యమంత్రి రేవంత్ గుర్తు చేశారు. ఈ ఆదాయం...
సినీ నటుడు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైదరాబాద్ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు...
విచారణకు రావాలంటూ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(KTR)కు ACB నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ–కార్ రేస్ కు సంబంధించి ఇప్పటికే ఆయనపై...
సీనియర్ IAS అధికారులను కీలక పోస్టుల్లో నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పౌర విమానయాన(Civil Aviation) డైరెక్టర్ జనరల్(DG)గా ఫైజ్ అహ్మద్...
ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఏడాది కావస్తున్నా నియామక పత్రాలు ఇవ్వలేదంటూ 2008 DSC అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. ప్రజాభవన్ కు...
సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి భారత్ తక్కువ స్కోరుకే ఆలౌటైంది. కనీసం 150 పరుగులైనా...
అసలే అంతంతమాత్రంగా ఆడుతున్న భారత జట్టు(Team India)కు ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్ కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. ఒకే ఓవర్లో రెండు కీలక...