జమ్మూకశ్మీర్ పై పాకిస్థాన్ దాడులు, భారత్ గట్టి గుణపాఠంతో ఉత్తరాది(North) దద్దరిల్లుతోంది. డ్రోన్లు, క్షిపణుల్ని పాక్ ప్రయోగించగా.. జైసల్మేర్లో మిసైళ్లను మనదేశం నిర్వీర్వం...
jayaprakash
ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన దాడుల్లో డజను మంది ప్రధాన టెర్రరిస్టులు హతమయ్యారు. 1999లో విమానం హైజాక్ మాస్టర్ మైండ్, జైషే మహ్మద్...
ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదంటారు. అదిప్పుడు పాక్ విషయంలో రుజువైంది. ఇన్నాళ్లూ ఉగ్రవాదంతో భారత్(India)ను దొంగదెబ్బ(Cheating) కొట్టిన ఆ దేశం.. ఇప్పుడు...
భారత్-పాక్ మధ్య యుద్ధ(War) వాతావరణం ఏర్పడ్డ వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ నుంచి వచ్చే కంటెంట్ ను నిషేధిస్తూ(Ban) ఆదేశాలిచ్చింది....
ఆపరేషన్ సిందూర్-2.0లో భాగంగా పాకిస్థాన్ నగరాలపై భారత్ విరుచుకుపడింది. ఆ దేశం ప్రయోగించిన మిసైళ్లను భారత్ నిర్వీర్యం చేసింది. ఇందుకు S-400 ఎయిర్...
క్షిపణుల(Missiles)తో భారత్ పై దాడికి దిగిన పాకిస్థాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశానికి చెందిన లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంను...
అటు మిసైళ్లతో దాడులు.. ఇటు కొందరిలో అనుమానాలు.. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ నే అనుమానించగా.. నిన్న పొద్దున పదిన్నరకు ముగ్గురు అధికారులు మైక్...
ఉగ్రవాద శిబిరాల వినాశనమే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్(Sindoor)’ కంటిన్యూ అవుతుందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దీన్ని ఆపేది లేదంటూ రక్షణ మంత్రి...
‘ఆపరేషన్ సిందూర్’ వివరాల్ని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అఖిలపక్ష భేటీలో వివరించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు...
ఉగ్రవాద శిబిరాలపై నిన్న జరిపిన దాడులకు మన ఏజెన్సీ సమాచారమే వరమైంది. కలుగులో దాక్కున్నా కనిపెట్టే ‘నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(NTRO)’ వేగంగా,...