April 7, 2026

jayaprakash

‘సృష్టి’ క్లినిక్ సరోగసి కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. సికింద్రాబాద్ గోపాలపురంలోని క్లినిక్ పై నిన్న పోలీసులు దాడి చేశారు. ఆన్లైన్లో తెలుసుకున్న...
భారత ఆర్మీ విజయగాథకు చిహ్నమైన ‘ఆపరేషన్ సిందూర్’పై NCERT కీలక నిర్ణయం తీసుకున్నట్లే ఉంది. పాఠ్యపుస్తకాల్లో భాగం కాని ప్రత్యేక ప్రచురణల ద్వారా...
శ్రావణ మాస పూజల కోసం భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 35 మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్...
రాష్ట్రంలో రెండో విమానాశ్రయ(Airport) నిర్మాణానికి అడుగులు పడ్డాయి. వరంగల్ మామునూరు(Mamunuru) ఎయిర్ పోర్ట్ భూసేకరణకు రూ.205 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది....
ఇరుదేశాల వైమానిక దాడులు… 12 మంది మృతి… 86 గ్రామాల్లోని 40 వేల మంది తరలింపు… శివాలయం కోసం కంబోడియా, థాయిలాండ్ చేస్తున్న...
విమానాలతో మిసైళ్లను ప్రయోగించడం చూస్తుంటాం… కానీ డ్రోన్లతోనే వాటిని ప్రయోగిస్తే… దాన్నే నిజం చేసి చూపించారు భారత శాస్త్రవేత్తలు. UAV లాంచ్డ్ ప్రీసిషన్...
ఓబుళాపురం మైనింగ్(OMC) కేసులో.. IAS శ్రీలక్ష్మీకి షాక్ తగిలింది. నిందితుల లిస్ట్ నుంచి పేరు తొలగించాలన్న పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తొలుత...
ప్రధాని మోదీ మరో రికార్డు సాధించారు. అత్యధిక రోజుల రెండో ప్రధానిగా నిలిచారు. 2025 జులై 25కి 4,078 రోజులు పూర్తి చేసుకుని,...
అప్పుడే పిల్లలంతా బడిలో అడుగుపెట్టారు. 8 గంటలకు తరగతులకు చేరుకుంటే సరిగ్గా 8:30కు ఊహించని ప్రమాదం ముంచుకొచ్చింది. ఉన్నట్టుండి భవనం కూలడంతో నలుగురు...
ఫిక్స్ డ్ టెన్యూర్, కాంట్రాక్ట్, ఒప్పంద సేవల(Outsourcing) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. మొత్తం 12,055 మంది సేవల్ని పొడిగించింది....