ప్రభుత్వ సంస్థలకు అవసరమైన వస్త్రాల(Cloths)ను టెస్కో నుంచి మాత్రమే కొనుగోలు(Purchase) చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెస్కో నుంచి కొనడం ద్వారా చేనేత కార్మికులను...
jayaprakash
ఆలయ వేడుకల్లో(Celebrations) ప్రమాదవశాత్తూ టపాసులు(Crackers) పేలి 150 మంది గాయాల పాలైతే అందులో 10 మంది పరిస్థితి సీరియస్ గా ఉంది. ఒక...
గురుకుల విద్యాసంస్థల్లో సౌకర్యాలు కల్పిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. MJP రెసిడెన్షియల్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధికారులతో BC సంక్షేమ శాఖ...
రాష్ట్రంలో ఇక కరెంటు(Power) ఛార్జీల పెంపు లేనట్లే. ఏ కేటగిరీలోనూ ఛార్జీల పెంపు లేదని ERC(ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్) ప్రకటించింది. విద్యుత్తు ఛార్జీలు...
13 మంది IAS అధికారుల్ని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. టి.కె.శ్రీదేవికి కీలకమైన పురపాలక శాఖ డైరెక్టర్ పదవి కట్టబెట్టింది. రంగారెడ్డి జిల్లా...
జన్వాడ ఫాం హౌజ్ పార్టీ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ పాకాల రెండు రోజుల్లో పోలీసుల ఎదుట హాజరు కావాలని హైకోర్టు స్పష్టం...
హైదరాబాద్ కు చెందిన మహిళ.. వ్యాపారవేత్త అయిన తన భర్తను రూ.8 కోట్లు డిమాండ్ చేసింది. కాదన్న అతణ్ని ప్రియుడి(Lover)తో కలిసి దారుణంగా...
వినాయకుడి పూజ సందర్భంగా తమ ఇంటికి ప్రధాని రావడంపై విమర్శలు(Criticises) వెల్లువెత్తిన వేళ భారత ప్రధాన న్యాయమూర్తి(CJI) డి.వై.చంద్రచూడ్ వివరణ ఇచ్చారు. పిల్లల...
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC) సమావేశాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ BRS బహిష్కరించింది. తమ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి గాంధీని...
ఫాంహౌజ్ లో జరిగిన పార్టీపై ఎక్సైజ్ అధికారుల దాడి కేసులో KTR బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ అలియాస్ రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు....