సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు పుట్టపర్తికి వచ్చిన మోదీ.. అంతకుముందు ఆయనతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రధాని కాక ముందు సత్యసాయిని...
ఏపీ
నెల్లూరు(Nellore) ఎన్టీఆర్ నగర్ వద్ద నేషనల్ హైవేపై దారుణం జరిగింది. కంటైనర్ లారీ బీభత్సం సృష్టించడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మినీ వ్యానుతోపాటు...
పుట్టపర్తి సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈనెల 19న మోదీ, 22న రాష్ట్రపతి పుట్టపర్తి చేరుకుంటారు....
14 ఆసుపత్రుల్లో రోజుకు సగటున 750 కంటి శస్త్రచికిత్సలు నిర్వహించే శంకర ఐ ఫౌండేషన్ సేవలు APలో విస్తృతమయ్యాయి. గుంటూరు జిల్లా పెదకాకాని...
పంట నష్టం పరిశీలనకు రేపు కేంద్ర బృందం రానుంది. తుపానుతో తీవ్రంగా నష్టపోయిన AP జిల్లాల్లో పంటల్ని పరిశీలించనుంది. రెండు రోజుల పాటు...
మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టు సభ్యులకు ప్రభుత్వాలు భారీ నజరానాలు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వాసి నల్లపురెడ్డి శ్రీచరణి(Sri Charani)కి గ్రూప్...
తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయం పేరును శ్రీవేంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా నామకరణం చేసేందుకు TTD నిర్ణయించింది. ఈ విషయాన్ని AP కేబినెట్ లో...
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ(Kashibugga) ఆలయ ధర్మకర్త హరిముకుంద్ పండా నిర్ణయమే ఆశ్చర్యకరంగా నిలిచింది. గతంలో ఆయన తిరుపతి వెళ్లిన సందర్భంలో దర్శనానికి ఇబ్బందులు...
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ విజయ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడ్డట్లు తెలుస్తోంది....
తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో భారీ నష్టం సంభవించింది. మొత్తంగా రూ.5,265 కోట్ల నష్టం వాటిల్లినట్లు యంత్రాంగం గుర్తించింది. మొంథా తుపానును అంచనా...