September 17, 2024

ఏపీ

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడి సన్నిధికి నిత్యం 60 నుంచి 80 వేల దాకా భక్తులు(Devotees) వస్తుంటారు. దీంతో కొండపైకి ఎక్కే వాహనాలు కూడా...
నదుల ప్రకోపానికి పల్లె, పట్టణమనే తేడా లేకుండా అందరూ బాధితులయ్యారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నదులు ఉప్పొంగి భయానక పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో...
గత బడ్జెట్లలో పూర్తి నిరాశను ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్.. ఈసారి మాత్రం ఆశాజనక ఫలితాలు అందుకుంటున్నది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం APని అభివృద్ధి...
లక్షల్లో జీతాలు అందుకుంటున్న రైల్వే ఉన్నతాధికారులు వారు. కానీ అవినీతి కేసులో CBIకి చిక్కి కటకటాలు లెక్కబెడుతున్నారు. అరెస్టయిన వారిలో డివిజనల్ రైల్వే...
పార్టీ వాహనానికి వారాహి అని నామకరణం చేసి ఎన్నికలకు ముందు కొండగట్టులో పూజలు నిర్వహించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. తాము కొలిచే...
ఆంధ్రప్రదేశ్ లో అధికారం(Power) చేతులు మారిన తర్వాత TDP-YSRCP మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఆరోపణలు-ప్రత్యారోపణలు కనిపిస్తున్నాయి. తమపై తెలుగుదేశం పార్టీ దాడులకు...
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో లడ్డూల ధరలు తగ్గినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. లడ్డూల ధరలతోపాటు శ్రీవారి(Srivari) ప్రత్యేక ప్రవేశ దర్శనం...
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి దర్శనానికి నిత్యం(Daily) భక్తుల సంఖ్య వేలాదిగా ఉంటుంది. ఏడుకొండలవాడి దర్శనానికి విచ్చేసే భక్తుల(Pilgrims) ఆకలి తీర్చేందుకు మాతృశ్రీ తరిగొండ...
ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం తొలి సంతకం మెగా DSCపై పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైల్ పై సంతకం...
‘ప్రజలు మనకు పట్టం కట్టింది ప్రతీకారాలు(Revenges) తీర్చుకోవడానికి కాదు.. వారికి మంచిగా సేవ(Service) చేయడానికి.. మనల్ని మనస్ఫూర్తిగా నమ్మి అఖండ విజయాన్ని కట్టబెట్టారంటే...