విశాఖ సింహాచలం అప్పన్న క్షేత్రంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఆషాఢ...
ఏపీ
సంపద కొద్దిమంది వద్దే ఉంటే చాలా ప్రమాదకరమని, అది అందరికీ చేరాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. సరైన రాజకీయ నాయకత్వం...
విజయవాడ భవానీపురంలో బాలుడు కిడ్నాప్ కాగా.. గంటల వ్యవధిలోనే పోలీసులు కథ సుఖాంతం చేశారు. దుండగుల్ని అదుపులోకి తీసుకుని బాలుణ్ని తల్లిదండ్రులకు అప్పగించారు....
తిరుమల శ్రీవారి దర్శనానికి రద్దీ తగ్గిపోయింది. స్వామి వారి దర్శనానికి బుధవారం మూడు గంటల సమయం పడుతోంది. ఒక కంపార్ట్ మెంట్ లో...
యువత, మహిళల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ అవే వర్గాలకు వరాలు ప్రకటించారు. జనసేన అధికారంలోకి వస్తే పెద్దయెత్తున ఉపాధి కల్పిస్తామని,...
అసెంబ్లీకి వెళ్లకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తానని, దమ్ముంటే అడుగుపెట్టకుండా తనను ఆపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాలు విసిరారు. అసెంబ్లీలో అడుగుపెట్టకుండా...
జనసేన అధినేత పవన్ కల్యాణ్… వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు. అన్నవరం సత్యదేవునికి పూజలు నిర్వహించిన అనంతరం.. వారాహి యాత్ర అధికారికంగా ప్రారంభమైంది....
పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.. మరో రెండు రోజులు ఆసుపత్రిలోనే ఉండనున్నారు. వెన్నెముక, కాలు సమస్య బాధిస్తుండటంతో చెన్నై అపోలోలో చేరారు....
తిరుమల శ్రీవారిని ఆదివారం పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఒక్కరోజే ఏకంగా 92,238 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. గత నాలుగేళ్లలో ఇంతటి స్థాయిలో...
జగనన్న విద్యా కానుకలో భాగంగా ఈ నాలుగేళ్లలో 3,366 కోట్లు వెచ్చించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రతి విద్యార్థికి రూ.2,400 విలువైన...