August 14, 2025

బిజినెస్​

సింగరేణిలో పనిచేసే ఉద్యోగులకు ఎరియర్స్ విడుదలయ్యాయి. 11వ వేజ్ బోర్డుకు సంబంధించి రూ.1,450 కోట్లను పర్సనల్, ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్.బలరామ్ రిలీజ్ చేశారు....
మొబైల్ యూజర్లలో అలారమ్ ఆందోళన కలిగించింది. నాన్ స్టాప్ గా అలారం మోగడంతో ఏం జరుగుతుందో తెలియక యూజర్లు కంగారు పడ్డారు. మొబైల్...
విస్కీ ఎంత పాతబడితే(Old) అంత మంచిదంటారు. కానీ ఇదే సూత్రాన్ని(Logic) వైన్స్ ల ఓనర్లు బీర్లకు వర్తింపజేస్తున్నట్లే కనపడుతున్నది. బీర్లకు ఎక్స్ పైరీ...
విపత్తులు(Disaster)తోపాటు సముద్ర తీర ప్రాంతాల రక్షణ కోసం యూజ్ చేసే C-295 రవాణా విమానం భారత్ అమ్ములపొదిలో చేరింది. తొలి ఫ్లైట్ ను...
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి భక్తుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. స్వామి వారి ఆదాయం సైతం అంతకంతకూ రెట్టింపవుతోంది. గత...
ఈ రోజుల్లో ఇంటర్నెట్ వాడేవాళ్లే కాకుండా సాధారణ వ్యక్తుల్లోనూ గూగుల్ అంటే తెలియని వారుండరేమో. అంతలా దూసుకుపోతున్న ఆ కంపెనీ.. ఇప్పుడు తీవ్రమైన...
ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న టెక్నాలజీని ఎంత వేగంగా అందుకుంటే అంత మంచిది. ఇదే సూత్రాన్ని అమలు చేస్తూ కార్పొరేట్ సంస్థలు దూసుకుపోతుంటాయి. కానీ...
విచ్చలవిడిగా పెరిగిపోతున్న కాలుష్యంపై ఉక్కుపాదం మోపాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా.. మంత్రి నితిన్ గడ్కరీ మరో కీలక ప్రతిపాదన చేశారు. ఇక...
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈరోజు పొద్దున సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభంతో 66,808 మధ్య కొనసాగుతుండగా.....
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో అత్యధిక విదేశీ వార్షిక వేతనం పొందుతున్న విద్యా సంస్థల్లో ఐఐటీ బాంబే చరిత్ర సృష్టిస్తున్నది. తాజాగా ఆ సంస్థకు చెందిన...