July 4, 2025

క్రైం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. మంటల్లో కాలుతున్న మహిళ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. ఆమెను హత్య చేసి పెట్రోల్...
గ్రూప్-2 వాయిదా వేయాలంటూ ఇప్పటికే ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన అభ్యర్థులు(Candidates).. ఏ మాత్రం తగ్గడం లేదు. పరీక్షను వాయిదా వేసే వరకు...
బాగా చదివి కుటుంబాన్ని పోషించాలంటూ ట్రిపుల్ ఐటీలో చేరిన విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు సంచలనంగా మారుతున్నాయి. కొద్దిరోజుల క్రితం మూడు రోజుల...
ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఎన్నాళ్లకో ఒకసారి వస్తూ ఉంటాయి.. ఆ వచ్చిన పరీక్షల్ని రాసే అవకాశమే ఉండదు అంటూ గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళన బాట...
హోటల్ ముందు నిలబడి ఉన్న సమయంలో ఉన్నట్టుండి దుండగుడు దాడికి పాల్పడటంతో జగిత్యాల జిల్లా కోరుట్లలో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనలో ప్రాణాలు...
జాతుల ఘర్షణతో అట్టుడుకుతున్న మణిపూర్ లో మారణహోమం ఆగట్లేదు. శనివారం దుండగులు జరిపిన కాల్పుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు...
బస్సు నదిలో పడి నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 24 మందికి గాయాలైన ఘటన ఝార్ఖండ్ లో జరిగింది. ప్రమాదం(Incident) జరిగిన సమయంలో...
మణిపూర్ లో మరో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్నవారిపై కాల్పులు జరపడంతో తండ్రి, కొడుకు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బిష్ణుపూర్ జిల్లా ఉఖా...
జాతి ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారిన మణిపూర్ లో భారీ దోపిడీ చోటుచేసుకుంది. అలర్లను అణచివేసేందుకు ఏర్పాటు చేసిన రిజర్వ్ పోలీసు బెటాలియన్...