తిరుమల శ్రీవారి(Venkateswara Swamy) ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వారాంతం కావడంతో వేలాదిగా తరలివచ్చారు. కొండపైకి ఎక్కే వాహనాల్ని అలిపిరి వద్ద తనిఖీ చేస్తుండగా.....
ఆధ్యాత్మికం
పూరీ రథయాత్ర ఈ నెల 27న ప్రారంభమవుతుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర గుండిచా ఆలయానికి చేరుకునే ఊరేగింపులో లక్షలాదిగా పాల్గొంటారు. ప్రతి హిందువు...
గోవుల సంరక్షణకు ప్రత్యేక విధానాన్ని(Policy) రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది. CM ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, దేవదాయ, వ్యవసాయ...
పహల్గామ్ ఉగ్రదాడితో పర్యాటకులు(Tourists) లేక కళ తప్పిన కశ్మీర్ లోయ.. అమర్ నాథ్ యాత్రతో పునరుజ్జీవం పొందనుంది. జులై 3న మొదలయ్యే యాత్ర...
పూర్వ క్రైస్తవులు మతాన్ని విడిచిపెట్టడం వల్లే ఆ సంఖ్య తగ్గిందని తేలింది. జనాభా ద్వారానే ఇస్లాం పెరుగుదల సాధ్యమైంది. ఏ మతాన్ని పాటించని...
గతంతో పోలిస్తే 2010-2020 దశాబ్ద కాలంలో ప్రపంచంలో హిందూ జనాభా స్థిరత్వాన్ని(Stable) సాధించింది. ప్రతి ప్రధాన మతం విస్తరించగా, హిందువుల సంఖ్య భారీగా...
తిరుమల(Thirumala) శ్రీవారి చెంతన మరో రికార్డు నమోదైంది. క్యూలైన్ల నిర్వహణలో సరికొత్త విధానంతో గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా దర్శనాల సంఖ్య...
‘ఛార్ ధామ్’ యాత్రపై ఉత్తరాఖండ్(Uttarakhand) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా హెలికాప్టర్(Helicopter) సర్వీసుల్ని నిలిపివేసింది. అయితే ఆ ఆలయాల...
అయోధ్య రాములవారి దర్శనంలో రద్దీ నియంత్రించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 80 మీటర్ల పొడవు గల సొరంగాన్ని(Under Ground Tunnel)...
భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన భగవద్గీత(Bhagavad gita)కు అరుదైన గుర్తింపు లభించింది. భగవద్గీతతోపాటు భరతముని రాసిన నాట్య శాస్త్రానికి యునెస్కో(UNESCO) గుర్తింపు...