May 17, 2025

ఆధ్యాత్మికం

‘ఛార్ ధామ్’ యాత్రపై ఉత్తరాఖండ్(Uttarakhand) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా హెలికాప్టర్(Helicopter) సర్వీసుల్ని నిలిపివేసింది. అయితే ఆ ఆలయాల...
అయోధ్య రాములవారి దర్శనంలో రద్దీ నియంత్రించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 80 మీటర్ల పొడవు గల సొరంగాన్ని(Under Ground Tunnel)...
భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన భగవద్గీత(Bhagavad gita)కు అరుదైన గుర్తింపు లభించింది. భగవద్గీతతోపాటు భరతముని రాసిన నాట్య శాస్త్రానికి యునెస్కో(UNESCO) గుర్తింపు...
45 రోజుల పాటు సాగిన మహాకుంభమేళా పరిపూర్ణమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకలో 65 కోట్ల మందికి పైగా అమృత స్నానాలు(Holy Dip) ఆచరించారు....
ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకగా భావిస్తున్న ‘మహాకుంభమేళా'(Mahakumbha Mela)కు.. ఇప్పటికే 55 కోట్ల మందికి పైగా విచ్చేశారు. ప్రయాగరాజ్ లోని త్రివేణీ సంగమానికి కోట్లాది...
కోట్లాది మంది తరలివస్తున్న ‘మహాకుంభమేళా’ను మరింత పొడిగించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే 50 కోట్ల మంది పుణ్యస్నానాలు(Amrit Snan) ఆచరించిన ఈ వేడుక.....
కోట్లాది మంది అమృత స్నానాలు ఆచరిస్తున్న మహాకుంభామేళా.. వందల కిలోమీటర్ల మేర జనంతో కిటకిటలాడుతున్నది. ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమానికి చేరుకునేందుకు కోట్లాదిగా...
మహాకుంభమేళాలో భాగంగా ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం వద్ద జరిగిన తొక్కిసలాట(Stampede) దురదృష్టకరమన్న సుప్రీంకోర్టు.. చర్యలకు ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ అధికారులపై...
మౌని అమావాస్య సందర్భంగా భక్తజనం(Pilgrims) పోటెత్తడంతో కేవలం నాలుగైదు గంటల్లోనే 1.75 కోట్ల మంది అమృత స్నానాలు(Amrit Snan) పూర్తి చేసుకున్నారు. ఈరోజు...
మహాకుంభమేళా పుణ్యస్నానాల కోసం ఒక్కరోజే కోట్లాది మంది రావడంతో ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో విషాదం చోటుచేసుకుంది. భారీ తొక్కిసలాట జరిగి...