45 రోజుల పాటు సాగిన మహాకుంభమేళా పరిపూర్ణమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకలో 65 కోట్ల మందికి పైగా అమృత స్నానాలు(Holy Dip) ఆచరించారు....
ఆధ్యాత్మికం
ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకగా భావిస్తున్న ‘మహాకుంభమేళా'(Mahakumbha Mela)కు.. ఇప్పటికే 55 కోట్ల మందికి పైగా విచ్చేశారు. ప్రయాగరాజ్ లోని త్రివేణీ సంగమానికి కోట్లాది...
కోట్లాది మంది తరలివస్తున్న ‘మహాకుంభమేళా’ను మరింత పొడిగించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే 50 కోట్ల మంది పుణ్యస్నానాలు(Amrit Snan) ఆచరించిన ఈ వేడుక.....
కోట్లాది మంది అమృత స్నానాలు ఆచరిస్తున్న మహాకుంభామేళా.. వందల కిలోమీటర్ల మేర జనంతో కిటకిటలాడుతున్నది. ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమానికి చేరుకునేందుకు కోట్లాదిగా...
మహాకుంభమేళాలో భాగంగా ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం వద్ద జరిగిన తొక్కిసలాట(Stampede) దురదృష్టకరమన్న సుప్రీంకోర్టు.. చర్యలకు ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ అధికారులపై...
మౌని అమావాస్య సందర్భంగా భక్తజనం(Pilgrims) పోటెత్తడంతో కేవలం నాలుగైదు గంటల్లోనే 1.75 కోట్ల మంది అమృత స్నానాలు(Amrit Snan) పూర్తి చేసుకున్నారు. ఈరోజు...
మహాకుంభమేళా పుణ్యస్నానాల కోసం ఒక్కరోజే కోట్లాది మంది రావడంతో ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో విషాదం చోటుచేసుకుంది. భారీ తొక్కిసలాట జరిగి...
మహాకుంభమేళా(Maha Kumbh Mela) పుణ్యస్నానాలకు వచ్చే భక్తులతో ప్రయాగ్ రాజ్ కిక్కిరిసిపోయింది. ఇసుకవేస్తే రాలనంత జనంతో నదీతీరం జనసంద్రంగా మారిపోయింది. రేపు(బుధవారం) మౌనీ...
కైలాస మానస సరోవర్(Kailash Mansarover) యాత్రపై భారత్-చైనా కీలక నిర్ణయం తీసుకున్నాయి. చైనా రాజధాని బీజింగ్ లో జరిగిన విదేశాంగ శాఖల సమావేశంలో.....
మహాకుంభమేళాకు భక్తజనం(Pilgrims) పోటెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లోని గంగ, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు....