August 18, 2025

ఆధ్యాత్మికం

కైలాస మానస సరోవర్(Kailash Mansarover) యాత్రపై భారత్-చైనా కీలక నిర్ణయం తీసుకున్నాయి. చైనా రాజధాని బీజింగ్ లో జరిగిన విదేశాంగ శాఖల సమావేశంలో.....
మహాకుంభమేళాకు భక్తజనం(Pilgrims) పోటెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లోని గంగ, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు....
కోట్లాది మంది పుణ్య స్నానాలు ఆచరిస్తున్న మహాకుంభమేళాకు సంబంధించిన అంతరిక్ష చిత్రాల్ని(Images) ఇస్రో విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో...
ఈరోజు(జనవరి 21)న ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించనుంది. గ్రహాల కవాతుగా పిలిచే ‘ప్లానెట్ పరేడ్(Planet Parade)’ ఏర్పడనుండగా.. జీవితకాలంలో ఇలాంటిది అత్యంత అరుదని...
నూతన సంవత్సర వేడుకలంటే పార్టీలు, డ్యాన్సులు, రోడ్ల మీద హంగామా… అర్థరాత్రి 12 వరకు హడావుడి, ఆ తర్వాత శుభాకాంక్షలతో సందడి. ఇక...
వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోటా ప్రక్రియను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పూర్తి చేసింది. రూ.300 టికెట్లకు ఆన్ లైన్లో నిర్వహించిన కోటాకు...
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమల.. రానున్న కొద్ది సంవత్సరాల్లో(Future) కొత్త రూపు సంతరించుకోనుందా అంటే అవుననే అంటున్నాయి TTD వర్గాలు....
అనుకోకుండా ఆలయ హుండీలో పడిపోయిందో ఐఫోన్. ఆ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి ఆలయ(Temple) అధికారుల్ని సంప్రదిస్తే అలా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు....
శ్రీవారు కొలువైన తిరుమల(Tirumala)లో పవిత్రత, ఆధ్యాతికతను కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) చర్యలు మొదలుపెట్టింది. కొండపై రాజకీయ, విద్వేషపూరిత ప్రసంగాల(Speeches)ను నిషేధించింది. నిత్యం...
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) నూతన పాలక మండలిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. మీడియా సంస్థ అధినేత బొల్లినేని రాజగోపాల్ నాయుడు అధ్యక్షుడుగా 23...