ఎటుచూసినా భీకర దృశ్యాలు, ఆర్తనాదాలు. అఫ్గానిస్థాన్ భూకంపంలో 1,411 మంది ప్రాణాలు కోల్పోతే 3,124 మంది గాయపడ్డారు. ఆదివారం అర్థరాత్రి 6 తీవ్రతతో...
అంతర్జాతీయం
ఇప్పటిదాకా అహంకారంతో విర్రవీగిన అమెరికా.. ఇప్పుడు దారికొస్తుందా అన్న అనుమానాలు కనపడుతున్నాయి. సుంకాల(Tariffs)తో భారత్ ను భయపెట్టాలని చూసిన అగ్రరాజ్యం(US).. మోదీ-పుతిన్-జిన్ పింగ్...
చైనా అధ్యక్షుడితోపాటు దేశ ప్రముఖులకే ప్రత్యేకమైన కారు పేరు ‘హాంగ్ కీ L5 లిమోజిన్’. 2019లో ప్రధానితో చర్చల కోసం మహాబలిపురానికి ఇందులోనే...
మరోసారి భారీ భూకంపం సంభవించి 600 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అఫ్గానిస్థాన్(Afghanistan)లో జరిగింది. మరో వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. నూర్ గుల్,...
ఉగ్రవాదం(Terrorism)పైనే భారత్ పోరాటమని ప్రధాని మోదీ అన్నారు. గత ఏడు దశాబ్దాలుగా టెర్రరిజంపైనే పోరాటం సాగిస్తున్నామని షాంఘై సహకార సదస్సు(SCO)లో స్పష్టం చేశారు....
చేతుల్లో చేయి వేసి(Shake Hand) ముచ్చట.. ఆలింగనాల(Hugs)తో సందడి.. ఆప్యాయ పలకరింపులతో అన్ని దేశాలను ఆశ్చర్యానికి గురిచేశారు భారత్-రష్యా-చైనా దేశాధినేతలు. షాంఘై...
ఏడేళ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ(Modi).. ఆ దేశాధ్యక్షుడు షీ జిన్ పింగ్(Jinping)తో కీలక ఒప్పందాలపై చర్చించారు. సరిహద్దు భద్రత, కైలాస...
ట్రంప్ ఫోన్ కాల్స్ ను మోదీ తిరస్కరించడం వెనుక టారిఫ్స్ అని అంతా అనుకుంటున్నారు. కానీ దీని వెనుక పెద్ద కుట్ర ఉందట....
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే గాజా, ఇరాన్ పై విరుచుకుపడ్డ నెతన్యాహూ సర్కారు.. యెమెన్(Yemen)పై దృష్టిపెట్టింది. నిన్నటి దాడిలో...
భారత్ పై అమెరికా సుంకాల తర్వాత ఇరుదేశాల మధ్య కీలక పరిణామాలు జరిగాయి. దీనిపై కోపంతో ఉన్న మోదీ.. ట్రంప్ 4 ఫోన్...