May 1, 2025

అంతర్జాతీయం

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… ఫ్రాన్స్(France) చేరుకున్నారు. పారిస్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్...
రష్యాను ఒకానొక దశలో అంతర్యుద్ధం వరకు తీసుకెళ్లిన తిరుగుబాటు లీడర్, వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్ గెనీ ప్రిగోజిన్ ఎట్టకేలకు… ప్రెసిడెంట్ పుతిన్...
అట్లాంటిక్ మహా సముద్రంలో మూడు పడవలు గల్లంతయ్యాయి. ఆ బోట్లలో 300 మంది ప్రయాణిస్తుండగా అందులో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ఆఫ్రికాలోని...
యుద్ధమంటే మారణహోమం… యుద్ధమంటే రాక్షస కాండ… శాంతి మంత్రం జపిస్తున్న ప్రస్తుత రోజుల్లో యుద్ధం బారిన పడిన దేశాల సంగతి ఎలా ఉంటుందో...
చైనాలో వరదలు సృష్టిస్తున్న బీభత్సంలో మూడు కోట్ల మంది ప్రజలు అల్లాడుతున్నారు. కొన్ని ప్రావిన్స్ ల్లో డేంజరస్ సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. లక్షలాది మంది...
అల్లర్లు, ఆందోళనలు, విధ్వంసాలతో ఫ్రాన్స్ అగ్నిగుండంలా తయారైంది. రాజధాని పారిస్ తోపాటు లియాన్, మార్సెయిల్ నగరాలు… దహనాలు, దౌర్జన్యాలతో రావణకాష్ఠాన్ని రాజేస్తున్నాయి. వీధుల్లోకి...
పాకిస్థాన్ కారాగారాల్లో మగ్గుతున్న భారతీయుల్ని ఆ దేశం విడిచిపెట్టింది. 308 మంది ఖైదీల్ని విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఆర్డర్స్ కాపీని...
భారతదేశం అమలు చేస్తున్న విదేశీ బ్రాండ్ల ప్రోత్సాహకం అంశం ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే పలు దేశాలు ఈ బాటను అనుసరిస్తుండగా.....
జమ్మూకశ్మీర్ లోని సాయుధ గ్రూపులు, పిల్లలను రిక్రూట్ చేసుకోవడం, వారిని ఘర్షణలకు రెచ్చగొట్టడం వంటి కారణాలతో ఇన్నాళ్లూ భారత్ పేరును ఐరాస వార్షిక...
నేపాల్ లోని ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయాన్ని బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం వరకు మూసివేశారు. 5వ శతాబ్దపు హిందూ దేవాలయమైన పశుపతినాథ్...