దేశంలో రాజకీయ పార్టీల సంఖ్యపై ఎన్నికల సంఘం(EC) క్లారిటీ ఇచ్చింది. నిబంధనలు పాటించని 334 పార్టీలను తొలగించింది. మొత్తం 2,854కి గాను 334...
జాతీయం
సాంకేతిక విద్య అభివృద్ధి, బలోపేతం కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలతోపాటు తన పరిధిలోని కాలేజీలకు గాను ‘మెరిట్’ స్కీంకు రూ.4,200...
జన్ ధన్ యోజన ఖాతాల రీ-KYCకి RBI గడువిచ్చింది. దేశంలో ప్రతి ఫ్యామిలీకి ఒక్క బ్యాంక్ అకౌంటైనా ఉండాలన్నదే ఈ స్కీం లక్ష్యం....
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి(CJI) అధికారాలపై సర్వోన్నత న్యాయస్థానం క్లారిటీ ఇచ్చింది. కళంకిత జడ్జిల అభిశంసనపై రాష్ట్రపతి, ప్రధానికి సిఫార్సు చేసే అధికారముందని స్పష్టం...
CRPF జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది గాయపడ్డారు. జమ్ముకశ్మీర్ బసంత్ గర్ వద్ద...
11 మంది జవాన్లు గల్లంతైన ఘటన ఉత్తరాఖండ్(Uttarakhand) ఉత్తరకాశీ జిల్లాలో జరిగింది. కుంభవృష్టితో నదులు ఉప్పొంగి ధరాలి, సుఖి గ్రామాలు ఇప్పటికే కొట్టుకుపోగా.....
అనాథ(Orphans) పిల్లల కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సర్వే చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విద్యా హక్కు చట్టం(RTE) ప్రకారం ప్రతి...
ప్రభుత్వ పథకాల్లో(Schemes) సీఎంల పేర్లు, ఫొటోలు పెట్టొచ్చా అనేదానిపై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. వాటిని వాడొద్దంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని CJI...
మేఘాలకు చిల్లులు(Cloud Burst) పడి నదులు ఉప్పొంగడంతో ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ(Uttarakashi) జిల్లా అల్లకల్లోలమైంది. వరదలకు తోడు కొండ చరియలు విరిగిపడి ఐదుగురు...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటల్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ చేసిన ఆరోపణలపై మందలించింది. 2020 జూన్లో లద్దాఖ్...