November 19, 2025

జాతీయం

జమ్ముకశ్మీర్(Jammu Kashmir) సర్కారు సంచలన నిర్ణయాన్ని అమలు చేసింది. కేబినెట్ సమావేశాన్ని.. వేసవి, శీతాకాల రాజధానులు శ్రీనగర్, జమ్ముకు బదులుగా ‘పహల్గామ్’లో నిర్వహించింది....
107 ఏళ్ల రికార్డు కనుమరుగు.. ఒకే రోజు 25 సెం.మీ.కు పైగా వాన.. నదులు, కాలువల్ని తలపిస్తున్న రోడ్లు… ఇదీ ముంబయి పరిస్థితి....
ఢిల్లీ, కేరళ, ముంబయి(Mumbai), తమిళనాడు… ఇలా దేశవ్యాప్తంగా ముందస్తు వానలు దంచికొడుతున్నాయి. అంచనా వేసినదానికంటే ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి....
‘ఆపరేషన్ సిందూర్’ను కళ్లకు కట్టిన కర్నల్ సోఫియా ఖురేషి(Sofia Qureshi).. దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఇప్పుడామె తల్లిదండ్రులు మోదీ ర్యాలీకి హాజరై ప్రధానిపై...
మోకాళ్ల లోతు నీళ్లు, చెట్లు కూలడంతో దేశ రాజధాని ఢిల్లీ(Delhi) అస్తవ్యస్థంగా మారింది. 40-60 కిలోమీటర్ల భారీ ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు.....
తెలంగాణలో నిర్వహిస్తున్న ‘మిస్ వరల్డ్’ పోటీల్లో సంచలనం చోటుచేసుకుంది. ఇంగ్లండ్ అందగత్తె మిల్లా మాగీ(Milla Magee).. ఉన్నట్టుండి పోటీల నుంచి తప్పుకున్నారు. 24...
పోక్సో కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ వినూత్న తీర్పు కేసు వివరాలు చూస్తే… 24 ఏళ్ల వ్యక్తి మైనర్ బాలికతో లైంగిక...
సమాఖ్య సూత్రాన్ని దెబ్బతీస్తూ అన్ని హద్దులు దాటుతోందని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED)పై సుప్రీంకోర్టు మండిపడింది. తమిళనాడు నిర్వహిస్తున్న మద్యం దుకాణాలపై దాడుల్ని తప్పుబట్టింది....
‘ఆపరేషన్ సిందూర్’ భారత ఉక్రోషం కాదని, అది మన రౌద్ర రూపానికి నిదర్శనమని ప్రధాని మోదీ(Modi) అన్నారు. ‘పాకిస్థాన్ ప్రత్యక్ష యుద్ధం చేయబోదు.....
‘ఆపరేషన్ సిందూర్’ కంటిన్యూ అవుతుందని విదేశాంగ మంత్రి(External Affairs) సుబ్రమణ్యం జైశంకర్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 22 నాటి పహల్గామ్ తరహా దాడి...