దేశంలోనే అత్యంత ధనిక(Richest) ఎమ్మెల్యేగా BJPకి చెందిన పరాగ్ షా నిలిచారు. ముంబయి తూర్పు ఘట్కోపర్ నుంచి గెలిచిన ఆయన ఆస్తులు రూ.3,400...
జాతీయం
అక్రమాలకు పాల్పడే రాజకీయ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) పెట్టే కేసుల్లో శిక్షలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. 2015-16 నుంచి 2024-25 వరకు దశాబ్ద కాలంలో...
ఆధార్(Aadhaar)తో ఓటరు కార్డు అనుసంధానానికి కేంద్ర ఎన్నికల సంఘం(CEC) అంగీకారం తెలిపింది. ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పుల మేరకు...
అంతరిక్ష కేంద్రం(ISS)లో 9 నెలలు గడిపి భూమిపైకి తిరిగివస్తున్న వ్యోమగామి సునీత విలియమ్స్ కు ప్రధాని మోదీ లేఖ రాశారు. ‘మిమ్మల్ని చూసి...
నాగపూర్లో జరిగిన అల్లర్లు ముందస్తు ప్రణాళికలో భాగమేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ‘ఛావా(Chhava)’ సినిమాతో ఉద్వేగాలు పెరిగాయని, అది కూడా...
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి(Tomb) తొలగిస్తున్నారన్న ప్రచారంతో మహారాష్ట్ర నాగపూర్ లో ఘర్షణలు జరగడంతో కర్ఫ్యూ విధించారు. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని 17వ...
మహారాష్ట్రలోని నాగపూర్(Nagpur)లో అల్లర్లు జరిగి విధ్వంసం(Vandalism) చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడులకు పాల్పడటంతో అడ్డుకోబోయిన పోలీసులకు గాయాలయ్యాయి. నగరంలోని మహల్ ప్రాంతంలో...
అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడెలా మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదు. కానీ ప్రధాని మోదీకి ఆయన ఇచ్చిన గౌరవం మాత్రం ఊహించనిది....
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS).. తనను ఆకర్షించిన తీరుపై మోదీ మనసు విప్పి మాట్లాడారు. లెక్స్ ఫ్రిడ్మాన్ అనే రీసెర్చర్ కు పాడ్...
అమృత్ సర్ స్వర్ణ దేవాలయం(Golden Temple)పై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు, ఇద్దరు సేవకులకు గాయాలయ్యాయి. సిక్కుల కొత్త సంవత్సరం...