దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మహారాష్ట్రలోని నాగ్ పూర్లో శుక్రవారం నాడు 56 డిగ్రీలు దాటింది. అయితే ఇంకా దీన్ని వాతావరణశాఖ ప్రకటించాల్సి ఉంది....
జాతీయం
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఐదో విడత పోలింగ్ లో తొలి రెండు గంటల్లో 10.28 శాతం ఓటింగ్(Voter Turnout) నమోదైనట్లు ఎన్నికల సంఘం...
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో రేపు(ఈనెల 20) ఐదో విడత(Fifth Phase) పోలింగ్ సాగనుండగా ప్రధానమంత్రి మోదీ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. విపక్ష ఇండియా...
పతంజలి అడ్వర్టయిజ్మెంట్ల(Advertisements) కేసులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) ప్రెసిడెంట్ కు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. తీర్పునే ఎగతాళి చేసినట్లు మాట్లాడటంతో IMA...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi) లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి బరిలోకి దిగుతున్న ఆయన...
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో(General Elections) ఇప్పటికే సగం సెగ్మెంట్ల పోలింగ్ పూర్తయింది. మిగతా రాష్ట్రాల్లో జరిగే మలి విడత(Another Phase) ఎన్నికల...
దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ స్థానాలకు 61% పోలింగ్ నమోదైంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు అందిన సమాచారం మేరకు 12...
ఈవీఎం-వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వాటిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. ఈవీఎం-వీవీప్యాట్లకు సంబంధించి రెండు కీలక...
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నేతల(Leaders) నుంచి వస్తున్న రెచ్చగొట్టే కామెంట్స్ ను ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంటున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ...
JEE మెయిన్స్ ఫలితాల్లో(Results)లో తెలంగాణ సత్తా చాటింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షల్లో 56 మంది 100 పర్సంటైల్ సాధిస్తే… అందులో తెలుగు...