ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువును కేంద్రం మరోసారి పెంచింది. 2023 సెప్టెంబరు 14 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. గతంలో విధించిన గడువు ఈ...
జాతీయం
సీబీఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తున్న వాటిలో మరో రాష్ట్రం చేరింది. బీజేపీయేతర ప్రభుత్వాలున్న పలు రాష్ట్రాల్లో సీబీఐకి నిరాకరణ ఎదురవుతోంది. తాజాగా...
కొత్త బాధ్యతల్లో చేరాల్సిన అధికారులు ముందుగా విందు చేసుకున్నారు. ఫ్రెండ్స్ తో కలిసి రెస్టారెంట్ కు వెళ్లి గొడవ పడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్...
తుపాను ప్రభావానికి 150 కి.మీ. వేగంతో వీచే గాలులతో నష్టం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో… ప్రజల తరలింపు ప్రారంభమైంది. గుజరాత్...
ఆధార్ ను అప్డేట్ చేసుకునే గడువు నేటితో ముగిసిపోతుంది. గడువు ముగిసిన తర్వాత డబ్బులు చెల్లించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ వివరాలను...
ఓ అడవిలో జింక ఏకంగా పామును నమిలేసింది. శాకాహార జంతువైన జింక.. మాంసాహారాన్ని తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి...
సివిల్ సర్వీసెస్-2023 ప్రిలిమ్స్ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా 600 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత...
అరేబియా సముద్రంలో ఏర్పడిన “బిపర్ జాయ్’ తుపాను అతి తీవ్ర తుపానుగా మారింది. ఈ తుపాను కచ్(గుజరాత్), కరాచీ(పాకిస్థాన్) మధ్య తీరం దాటనుందని...
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన రెండ్రోజుల పర్యటన కోసం చెన్నైలో అడుగుపెట్టగానే కరెంటు కోతలు ఎదురయ్యాయి. విమానాశ్రయంలో దిగే సమయానికి...
పార్లమెంటు నూతన భవనం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించిన ప్రధాని నరేంద్ర మోదీ భవంతి ప్రత్యేక పూజలు చేశారు. తమిళనాడుకు...