పెద్దయెత్తున వస్తున్న వరదలతో పంజాబ్ దయనీయంగా మారింది. మొత్తం 23 జిల్లాలపై ప్రభావం పడటంతో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 1988 తర్వాత...
జాతీయం
శిరస్త్రాణం(Helmet) లేకుండా వచ్చే వాహనాలకు పెట్రోలు బంద్ చేస్తోంది యూపీ సర్కారు. ఇందుకోసం 2025 సెప్టెంబరు 1 నుంచి 30 వరకు పోలీసు,...
ఓట్ల చోరీ అంటూ ఎన్నికల సంఘంపై రాహుల్(Rahul) విరుచుకుపడుతుంటే.. ఇలాంటి అంశంలోనే ఇరుక్కున్నారు కాంగ్రెస్ కీలక నేత. పార్టీ అధికార ప్రతినిధి పవన్...
రాష్ట్రపతి, గవర్నర్ వద్ద బిల్లుల పెండింగ్ పై కోర్టుకు రావచ్చని సుప్రీం ధర్మాసనం తెలిపింది. కాలపరిమితి లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించొచ్చు కానీ...
రెండేళ్లుగా జాతి ఘర్షణలతో కల్లోలంగా మారిన మణిపూర్(Manipur)లో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. ఈనెల 13న ఆయన ఈశాన్య రాష్ట్రంలో పర్యటిస్తారని అధికార వర్గాలు...
సాంకేతిక సమస్యతో విమానాన్ని 14 గంటలు ఆలస్యం చేసిన సంస్థ.. ప్రయాణికుడికి ఒక బర్గర్, ప్రైస్ మాత్రమే ఇచ్చింది. దీనిపై వినియోగదారుల కమిషన్...
వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థుల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) సంచలన తీర్పునిచ్చింది. తెలంగాణలో MBBS, డెంటల్ సీట్ల కేటాయింపులో వరుసగా నాలుగేళ్ల...
దేశవ్యాప్తంగా వర్షాలు హడలెత్తిస్తున్నాయి. ఉత్తరాదిలో క్లౌడ్ బరస్ట్, కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో కుంభవృష్టి. ఇప్పుడు గుజరాత్ లోనూ భారీ వర్షాలు అన్నింటినీ ముంచేశాయి....
గుండె వ్యాధుల వైద్యుడు(Cardiac Surgeon) ఆస్పత్రిలో రోగుల్ని పరిశీలిస్తూ గుండెపోటుతోనే ప్రాణాలు విడిచారు. చెన్నె సవిత మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న 39 ఏళ్ల...
ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు(EWS), దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ప్రైవేటు వైద్యం దొరక్కపోవడంపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ స్థలాలు, సబ్సిడీలతో...