November 19, 2025

జాతీయం

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 జాబిల్లికి మరింత దగ్గరకు చేరువైంది. ల్యాండర్ మాడ్యుల్ కక్ష్యను తగ్గించేందుకు నిర్వహించిన సెకండ్ డీ-బూస్టింగ్ సక్సెస్ అయింది. అటు...
భారత జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కు బోల్తా పడి పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. లద్దాఖ్...
మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్(70) మృతిచెందారు. అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూసినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోను...
భారత్ లో పుట్టిన వాళ్లంతా హిందువులే అంటూ జమ్మూకశ్మీర్ మాజీ CM గులాం నబీ ఆజాద్ చేసిన కామెంట్స్… దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి....
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డును నిర్మించాలని భారత్ నిర్ణయించింది. స్వాతంత్ర్య దినోత్సవం(Independence Day) సందర్భంగా ఈ కీలక ప్రాజెక్టును అమలు చేయాలని(Implementation) చూస్తోంది....
హిమగిరుల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలకు ఎక్కడికక్కడ ఇళ్లు నేలమట్టమవుతున్నాయి. వర్షాలకు వరద పోటెత్తి 60 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్...
సాధారణంగా టాయిలెట్లు చూస్తేనే అధ్వానంగా ఉంటాయి. వాటిని పట్టించుకునేవారు లేక అటువైపు వెళ్లాలంటేనే మనసు ఒప్పుకోదు. ఇక బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ పరిస్థితి...
దేశంలో చిన్న చిన్న సమస్యలే ఇబ్బందికరంగా మారుతున్నాయని, కానీ వెయ్యేళ్లపాటు వెనక్కు తిరగని రీతిలో అభివృద్ధి దిశగా సాగుతున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు....
PHOTO: ZEE NEWS హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. కంటిన్యూగా కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తి భయానక వాతావరణం ఏర్పడింది....
అకస్మాత్తుగా వస్తున్న వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో అటు వరదలు, ఇటు కొండ చరియలు విరిగిపడటంతో ఆందోళనకర పరిస్థితులు...