November 18, 2025

జాతీయం

ఉగ్రవాదుల ఏరివేతకు జమ్మూకశ్మీర్ లో చేపట్టిన ‘ఆపరేషన్ త్రినేత్ర’లో భాగంగా సైన్యం.. నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. రెండో రోజు నాడు సైన్యం, పోలీసులు...
ఉత్తరాదిలో కురుస్తున్న వర్షాలు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. ఇప్పటికే దిల్లీలోని ఎర్రకోట సహా చారిత్రక కట్టడాలన్నీ నీటిలో చిక్కుకోగా ఇప్పుడు తాజ్...
కేరళ మాజీ CM, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారు....
దేశంలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి(NITI) ఆయోగ్(aayog) రూపొందించిన నేషనల్ పావర్టీ ఇండెక్స్ ద్వారా వెల్లడైంది. ఒడిశా, రాజస్థాన్,...
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) తమిళనాడులో దూకుడు పెంచింది. మరో మంత్రిని అదుపులోకి తీసుకుని ఎంక్వయిరీ నిర్వహిస్తోంది. తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి,...
ప్రత్యేక మిషన్ కింద చిరుత పులుల(cheetah) సంతతిని పెంచేందుకు చేపట్టిన ప్రోగ్రాంకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎనిమిది చిరుతలు మరణించినట్లు కేంద్ర పర్యావరణ...
రాబోయే ఎన్నికల్లో(elections) BJPని ఎదుర్కొనేందుకు జట్టు కట్టిన విపక్షాల కూటమి.. ఈ రోజు బెంగళూరులో భేటీ అవుతోంది. ఈ రెండు రోజుల మీటింగ్...
అక్కడ 70 శాతం MLAలపై క్రిమినల్ కేసులున్నాయి… ఈ మాట వింటే ఏ ఉత్తర్ ప్రదేశో, లేక బిహారో గుర్తుకు వస్తాయి. ఎందుకంటే...
చంద్రయాన్-3 రాకెట్ విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. ఆగస్టు 23 లేదా 24న జాబిల్లి(Moon)పై అడుగుపెట్టనున్నట్లు ఇస్రో(ISRO) ఛైర్మన్ ప్రకటించారు. LVM-3 M4...
జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుని(Visit) తరించాలని భావించే అమర్ నాథ్(Amarnath) యాత్ర… భక్తులతో జనసంద్రాన్ని తలపిస్తోంది. 62 రోజుల పాటు అనుమతించే ఈ టూర్...