మహారాష్ట్రలో జరిగిన శాసనమండలి(Lesislative Council) ఎన్నికల్లో అధికార BJP కూటమి ఘన విజయం సాధించింది. BJP-శివసేన-NCP జట్టు గల మహాయుతి అలయెన్స్ మెజార్టీ...
పాలిటిక్స్
గులాబీ పార్టీ(BRS) బలం శాసనసభలో రానురానూ తగ్గిపోతున్నది. కారు గుర్తు కలిగిన మొత్తం 38 సభ్యుల్లో ఎనిమిది మంది గడప దాటి వెళ్లిపోయారు....
చీకటి రోజులకు నాంది పలికిన ‘ఎమర్జెన్సీ కాలం’పై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 25వ తేదీని ‘రాజ్యాంగ హత్య దినం(సంవిధాన్...
భారత్ రాష్ట్ర సమితి(BRS)కి మరో MLA గుడ్ బై చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం హస్తం పార్టీలో చేరుతున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు....
త్వరలోనే స్థానిక సంస్థలు(Local Bodies) ఎన్నికలు నిర్వహిస్తామని, అందులో సర్పంచులు, MPTC టికెట్లు కష్టపడ్డవారికే ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ...
మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవంపై మాజీ మంత్రులు KTR, హరీశ్ రావులో నిర్వేదం కనిపించింది. ఢిల్లీ పర్యటన(Tour)లో ఉన్న ఆ ఇద్దరూ...
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నది మరోసారి నిరూపణైంది. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కు ఉన్న పరిస్థితే ఇప్పుడు BRSకు ఎదురవుతున్నది. ఆనాడు...
దుందుడుకు వ్యవహారశైలి.. ప్రత్యర్థి పార్టీల్ని గుక్కతిప్పుకోకుండా ఆటాడుకునే బండి సంజయ్.. వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతున్నారు. కేంద్రమంత్రి అయిన తర్వాత ఆయన మాటల్లో...
రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లు(Chairmens) వచ్చేశారు. ఈ నియామకాలపై మార్చి 15 నాడే ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. కానీ ఇందుకు...
గులాబీ పార్టీకి తగులుతున్న ఎదురుదెబ్బలు ఆగేలా కనిపించడం లేదు. ఇదివరకే ఆరుగురు MLAలు, ఎనిమిది మంది MLCలు తమ దారి తాము చూసుకుంటే...