BRSను తిట్టడంలో పోటీ పడుతున్న BJP నేతలు నిధులు తేవడంలో ఎందుకు పోటీ పడటం లేదని తెలంగాణ ఫుడ్స్ ఛైర్మన్ మేడే రాజీవ్...
పాలిటిక్స్
తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి దండం పెట్టుకుని రాష్ట్రంలో అడుగుపెట్టానని, వచ్చే ఎలక్షన్లలో KCR సర్కారు తప్పక కుప్పకూలుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు....
BRSతో ఎలాగూ పొత్తు లేదని తేలిపోవడంతో ఇక వామపక్షాలతో జట్టు కట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. తమతో చర్చలు జరపాలని పంపిన మెసేజ్...
ఇతర పార్టీల్లో నుంచి చేరికలపై భారీగానే ఆశలు పెట్టుకున్న BJP.. ఈరోజు ఖమ్మంలో జరిగే సభ ద్వారా పెద్దసంఖ్యలో వచ్చి చేరతారని ఆశిస్తోంది....
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చేవెళ్ల కేవీఆర్ గ్రౌండ్ లో జరిగిన సభకు AICC అధ్యక్షుడు మల్లికార్జున...
హరీశ్ రావుపై హాట్ కామెంట్స్ చేసిన MLA మైనంపల్లి హన్మంతరావు.. తాను పార్టీని తిట్టలేదని, పార్టీ కూడా తనను ఏమీ అన్లేదని తెలిపారు....
ఏదైనా పార్టీ బలంగా కనపడాలంటే రెండే రెండు అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఒకటి అధికారంలో ఉండటం.. రెండోది నిత్యం ప్రజల్లో ఉండటం ద్వారా...
కాంగ్రెస్ తరఫున పోటీకి దిగేవారు(Aspirants) అందజేసే అప్లికేషన్లకు నేటితో గడువు తీరిపోనుంది. ఇప్పటివరకు 550 అప్లికేషన్లు వచ్చినట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ...
కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఈ నెల 27న రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ చేరుకుని...
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్ రెడ్డికి శాఖల్ని కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు సమాచార, పౌర సంబంధాలు.....