గత తొమ్మిది సంవత్సరాలుగా RTC గుర్తుకు రాలేదా అని PCC ప్రధాన కార్యదర్శి పటోళ్ల రఘువీర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్టీసీని విలీనం...
పాలిటిక్స్
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ మొదలైంది. ఇందుకు సంబంధించిన కసరత్తును పూర్తి చేస్తున్న అధికార యంత్రాంగం… రేపటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ...
ఫేక్ అఫిడవిట్(Fake Affidavit) సమర్పించారన్న కారణంతో ఇప్పటికే ఒక MLAపై అనర్హత వేటు పడగా… ఇప్పుడు మంత్రి కేసులోనూ విచారణ కొనసాగుతోంది. ధర్మపురి...
ఆరోగ్య రంగంలో వేగంగా ప్రజలకు సేవలు అందించే లక్ష్యంతో ప్రవేశపెడుతున్న అత్యవసర వాహనాలను ముఖ్యమంత్రి KCR ప్రారంభించారు. మొత్తం 466 వెహికిల్స్ ను...
రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా కింద రెండు MLCలకు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ...
మండలాల అధ్యక్షులను ఇష్టమున్నట్లు మార్చారంటూ నిజామాబాద్ జిల్లా BJP లీడర్లు ఆందోళన బాట పట్టారు. జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసు ముందు బైఠాయించి...
లంబాడీలపై MP సోయం బాపూరావు చేసిన కామెంట్స్ వివాదానికి దారితీస్తున్నాయి. ఈ మాటలతో BJP ఇరకాటంలో పడినట్లే కనిపిస్తోంది. అందుకే దీనిపై ఆ...
డిజాస్టర్ ఫండ్ కింద రూ.3 లక్షలు కేంద్రం, మరో రూ.లక్ష రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని.. వరదల్లో మృతి చెందిన వారికి ఆ నిధులు...
రాష్ట్ర కేబినెట్ మీటింగ్ రేపు జరగనుంది. మామునూరు ఎయిర్ పోర్టు, హైదరాబాద్ మెట్రో రైలు వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే...
అధికార BRS పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్ని నమ్మవద్దని, తాను ఏ పార్టీలోకి వెళ్లట్లేదని PCC మాజీ అధ్యక్షుడు(Ex President), నల్గొండ MP...