కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన ప్రమేయం అందులో ఏం లేదన్నారు. ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. కమిషన్...
పాలిటిక్స్
కేంద్రాన్ని కలవకుంటే అనుమతులు ఎలా వస్తాయని CM రేవంత్.. BRS నేతల్ని ప్రశ్నించారు. ఆయన ఇలా… ‘ఎర్రవల్లి ఫాంహౌజ్ కు వచ్చి కూర్చుంటం...
మాజీ మంత్రి KTR.. PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కు లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై ఆరోపణలు...
ఫోన్ ట్యాపింగ్(Phone Tapping)తోనే 2018లో కాంగ్రెస్ ఓడిపోయిందని PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. 650 మందికి పైగా కాంగ్రెస్ నాయకుల...
విమాన ప్రమాదంలో.. గుజరాత్ మాజీ CM విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయారు. 242 మందిలో ఒక్క వ్యక్తి మాత్రమే బతికి బయటపడగా, రూపానీ...
రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రధాన శత్రువు KCR కుటుంబమేనని, తాను ఉన్నంత వరకు ఆయన కుటుంబానికి కాంగ్రెస్ లో ఎంట్రీ లేదని రేవంత్...
మంత్రి పదవి కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరాశే ఎదురైంది. తాజాగా ముగ్గురు మంత్రుల్ని అధిష్ఠానం ప్రకటించడంతో ఆయన ఏం...
రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై ఢిల్లీలో మంతనాలు సాగుతున్నాయి. హైకమాండ్ పిలుపుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున...
కొత్త మంత్రుల(New Ministers) ప్రమాణస్వీకారంతో రాష్ట్ర మంత్రివర్గం(Cabinet)లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. కొత్తవారికి శాఖల కేటాయింపు, ఇప్పటికే ఖాళీగా ఉన్నవాటి గురించి...
మాజీ మంత్రి KTRకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ ఆయన గతంలో విమర్శలు...