May 17, 2025

తెలంగాణ

భూ సమస్యలు పరిష్కరించేందుకు గాను ‘భూ భారతి’ చట్టాన్ని ప్రభుత్వం ఇక గ్రామాల్లో అమలు చేయనుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్ కేసు(OMC)లో ఐదుగురిని దోషులుగా తేల్చిన నాంపల్లి CBI కోర్టు.. మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. గాలి...
TGSRTC కార్మికులు చేపట్టబోయే సమ్మె(Strike) వాయిదా పడింది. యూనియన్లతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు ఫలించాయి. సమస్యల పరిష్కారంపై...
ఇక సమరమే అంటూ ఉద్యోగ సంఘాలు ఇచ్చిన వార్నింగ్ పై CM రేవంత్ స్పందించారు. ఆ సమరం ప్రజలపైనేనా అంటూ అసహనం వ్యక్తం...
తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary)గా కె.రామకృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక శాఖలో కీలకంగా వ్యవహరించిన ఆయన.. వరుసగా 11 బడ్జెట్లు...
పదో తరగతి ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. రెగ్యులర్, ప్రైవేటు రెండింట్లోనూ అమ్మాయిలదే హవా. రెగ్యులర్ ఉత్తీర్ణత 92.78% కాగా.....
పదోతరగతి(Tenth) ఫలితాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో విడుదల చేశారు. www.bse.telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4...
గ్రూప్-1 నియామక పత్రాలు ఇవ్వొద్దన్న హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు చీఫ్ జస్టిస్(CJ) బెంచ్ నిరాకరించింది. 18 మంది అభ్యర్థుల...
తెలంగాణలో తలదాచుకుంటున్న(Shelter) పాకిస్థానీల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. కేంద్రం విధించిన గడువు ఇవాళ్టితో ముగిసిపోనుంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి నలుగురు పాకిస్థానీయులు...
తప్పుడు ప్రమాణ పత్రాలతో తప్పుదోవ పట్టించారంటూ గ్రూప్-1(Group-1) పిటిషనర్లకు హైకోర్టు జరిమానా విధించింది. మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ 19 మంది అభ్యర్థులు...