April 17, 2025

తెలంగాణ

సీనియర్ IAS అధికారి స్మితా సబర్వాల్ ను జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్.. మేడిగడ్డ, అన్నారం,...
ఒకే గురుకుల(Gurukula) పాఠశాలలో గత కొద్దిరోజుల్లోనే ఆరుగురు విద్యార్థులు పాముకాటుకు గురయ్యారు. నిన్న ఒకరు, ఈరోజు మరొకరు పాముల(Snakes) బారిన పడటం ఆందోళనను...
వికారాబాద్ జిల్లా లగచర్లలో భూసేకరణను నిరసిస్తూ రైతులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీయగా అందులో పలువుర్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు....
ప్రధాన ఆలయాల్లో(Temples) భక్తుల రద్దీ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మూడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్ని కలుపుతూ...
ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్(Exams Schedule) విడుదలైంది. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు...
భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం నగదు అందించనుంది. రాష్ట్రంలో భూమి లేని సుమారు 15 లక్షల కుటుంబాలకు రూ.12 వేల చొప్పున అందిస్తామని...
కొత్త రేషన్ కార్డు(Ration Cards)ల విషయంలో ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇచ్చింది. ఇపుడున్న కార్డుల స్థానంలో కొత్తగా ‘స్మార్ట్’ కార్డుల్ని ప్రవేశపెట్టనుంది. కుల...
రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల(Hostels) పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించేందుకు ప్రభుత్వ పెద్దలంతా విజిట్ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా కీలక నేతలంతా హాస్టళ్లను...
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల్ని ఈనెల 31వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పరిశీలన చేసిన...
సినీనటుడు మోహన్ బాబు పిటిషన్ పై హైకోర్టులో విచారణ(Hearing) జరిగింది. పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలంటూ ఆయన తరఫు న్యాయవాది లంచ్...