April 17, 2025

తెలంగాణ

ప్రభుత్వ స్కూళ్లు, వసతిగృహాలు(Hostels) తరచూ వివాదాస్పదం కావడంపై సర్కారు దృష్టిసారించింది. హాస్టళ్లు సందర్శించాలంటూ(Visit) ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వ పెద్దలు.....
వేములవాడ మాజీ MLA చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన జర్మన్ పౌరుడే(Citizen)నని తేల్చడంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు...
ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అంబేడ్కర్(Ambedkar) ఓపెన్ యూనివర్సిటీ(OU) వైస్ ఛాన్సలర్ గా నియమించింది. సోషియాలజీ...
సమగ్ర శిక్షా అభియాన్(SSA) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘం తపస్(TPUS) డిమాండ్ చేసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రిగా రేవంత్...
అత్యంత నిరుపేదలను గుర్తించి అందులో దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, వ్యవసాయ కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు మొదటి ప్రాధాన్యత కింద ఇందిరమ్మ ఇళ్లు...
సీనియర్ IAS అధికారి బుర్రా వెంకటేశం స్వచ్ఛంద పదవీ విరమణ(VRS) చేశారు. ఆయన పెట్టుకున్న వినతిని ఆమోదిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ...
భూమిలో విపరీతంగా జరుపుతున్న తవ్వకాల(Mining) వల్లే భూకంపాలు వస్తుంటాయా.. ఎక్కడికక్కడ మైనింగ్ కోసం తవ్వుతూ తిరిగి వాటిని పూడ్చటం ద్వారా ప్లేట్లలో కదలికలు...
హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన భూప్రకంపనలకు ప్రధాన కేంద్రం ములుగు అని NGRI గుర్తించింది. గోదావరి ప్రాంతాన్ని ఫాల్ట్ రీజియన్ గా భావిస్తుండగా...
రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ జరిగి ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు(Mulugu) జిల్లా ఏటూరు నాగారం అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్...
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ తీరు ఉందని TSUTF విమర్శించింది. దంపతులు, ప్రాధాన్యత కేటగిరీలు, పరస్పర...