భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం నగదు అందించనుంది. రాష్ట్రంలో భూమి లేని సుమారు 15 లక్షల కుటుంబాలకు రూ.12 వేల చొప్పున అందిస్తామని...
తెలంగాణ
కొత్త రేషన్ కార్డు(Ration Cards)ల విషయంలో ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇచ్చింది. ఇపుడున్న కార్డుల స్థానంలో కొత్తగా ‘స్మార్ట్’ కార్డుల్ని ప్రవేశపెట్టనుంది. కుల...
రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల(Hostels) పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించేందుకు ప్రభుత్వ పెద్దలంతా విజిట్ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా కీలక నేతలంతా హాస్టళ్లను...
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల్ని ఈనెల 31వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పరిశీలన చేసిన...
సినీనటుడు మోహన్ బాబు పిటిషన్ పై హైకోర్టులో విచారణ(Hearing) జరిగింది. పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలంటూ ఆయన తరఫు న్యాయవాది లంచ్...
ప్రభుత్వ స్కూళ్లు, వసతిగృహాలు(Hostels) తరచూ వివాదాస్పదం కావడంపై సర్కారు దృష్టిసారించింది. హాస్టళ్లు సందర్శించాలంటూ(Visit) ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వ పెద్దలు.....
వేములవాడ మాజీ MLA చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన జర్మన్ పౌరుడే(Citizen)నని తేల్చడంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు...
ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అంబేడ్కర్(Ambedkar) ఓపెన్ యూనివర్సిటీ(OU) వైస్ ఛాన్సలర్ గా నియమించింది. సోషియాలజీ...
సమగ్ర శిక్షా అభియాన్(SSA) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘం తపస్(TPUS) డిమాండ్ చేసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రిగా రేవంత్...
అత్యంత నిరుపేదలను గుర్తించి అందులో దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, వ్యవసాయ కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు మొదటి ప్రాధాన్యత కింద ఇందిరమ్మ ఇళ్లు...