ఫాంహౌజ్ లో జరిగిన పార్టీపై ఎక్సైజ్ అధికారుల దాడి కేసులో KTR బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ అలియాస్ రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు....
తెలంగాణ
హైదరాబాద్ రాయదుర్గంలోని రాజ్ పాకాల ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడింది. జన్వాడ ఫాం హౌజ్ లో ఎక్సైజ్ అధికారులు దాడి చేసి...
ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏను ఇస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. బకాయి పడ్డ ఐదు DAలకు గాను ఒక DAకు రాష్ట్ర మంత్రివర్గం(Cabinet)...
కొత్తగా 13 పట్టణాభివృద్ధి(Urban Development) సంస్థల(Authorities)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఉన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు తోడు కొత్తవాటిని ఏర్పాటు...
స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి మేఘా(MEIL) సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు CM రేవంత్ రెడ్డితో కంపెనీ MD కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. కార్పొరేట్...
జూనియర్ లెక్చరర్(JL) పోస్టుల ఫలితాలను TGPSC విడుదల చేసింది. ప్రొవిజినల్ లిస్టును ప్రకటించి ఎంపికైన అభ్యర్థుల లిస్టును వెబ్సైట్లో ఉంచింది. ప్రభుత్వ జూనియర్...
సొంత రాష్ట్రాలకు వెళ్లాలంటూ కేంద్ర శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖ(DoPT) ఇచ్చిన ఆదేశాల్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన IAS అధికారులకు అక్కడా...
పేదలకు అందించే ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు(Orders) జారీ చేసింది. లబ్ధిదారుల(Beneficiaries) ఎంపిక, నిర్మాణాలపై అవగాహన, సోషల్ ఆడిట్, అధికారులతో...
ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన తెలంగాణ IASలు APకి వెళ్లాల్సిందేనని కేంద్రం ఆదేశాలివ్వడంతో రాష్ట్రం నుంచి పలువురు IAS, IPSలు వెళ్లిపోవాల్సిన పరిస్థితి...
స్థానికత ప్రకారం ఉద్యోగుల కేటాయింపు(Allotment)పై కేబినెట్ సబ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో స్థానికత అంశానికి అవరోధంగా ఉన్న చట్టపరమైన క్లాజ్...