కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ CM భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి...
తెలంగాణ
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం జోరుగా వానలు పడ్డాయి. దీంతో చాలా చోట్ల 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది....
ఆరు నెలల్లోనే తెలంగాణకు రెండు ఎయిర్ పోర్టుల అనుమతులు వచ్చాయి. ఆదిలాబాద్(Adilabad) విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే వాయుసేన శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పే...
వక్ఫ్ బోర్డు సంపన్నుల కోసమే తప్ప పేదలకు ఉపయోగపడేలా లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దివ్య ఖురాన్ స్ఫూర్తిని వక్ఫ్ బోర్డు...
పార్టీ ఫిరాయింపు కేసు విచారణ సందర్భంగా CM రేవంత్ రెడ్డి(Revanth)పై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. ఉప ఎన్నికలు రావంటూ అసెంబ్లీలో...
కంచ గచ్చిబౌలి(Gachibowli)లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) భూముల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. స్థలాన్ని సందర్శించి వివరాలు సమర్పించాలంటూ హైకోర్టు రిజిస్ట్రార్ ను ఆదేశించింది....
ఎల్ఆర్ఎస్(LRS) గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న...
హైదరాబాద్ లోని కంచ గచ్చిబౌలి భూముల్లో రేపటివరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని హైకోర్టు ఆదేశించింది. కోర్టు సమయం ముగియడంతో విచారణను రేపటికి వాయిదా...
తగ్గిన టోల్ ఛార్జీలు(Fees) మార్చి 31 అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇది 2026 మార్చి 31 వరకు ఉంటుంది. హైదరాబాద్-విజయవాడ హైవేపై...
తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు పూర్తయ్యాయి. అధ్యక్ష పదవికి ఐదుగురు పోటీ చేయగా ఎ.జగన్ గెలుపొందారు. ఆయనకు 1,724 ఓట్లు పోలయ్యాయి....