అందెశ్రీ(Andesri) అంత్యక్రియల్ని పోలీసు లాంఛనాలతో పూర్తి చేయాలని CM రేవంత్ ఆదేశించారు. ఈ బాధ్యతల్ని మంత్రి వాకిటి శ్రీహరికి అప్పగించారు. ఆయన కుటుంబ...
తెలంగాణ
గ్రూప్-3 సర్టిఫికెట్ల పరిశీలన రేపటినుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 26 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది....
ప్రైవేటు కాలేజీలు, ప్రభుత్వం మధ్య ఏర్పడ్డ ప్రతిష్టంభనకు తెరపడింది. యాజమాన్యాలతో డిప్యూటీ CM భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి చర్చలు జరిపారు. రూ.1,500...
టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ హస్తంపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఆయన తరఫు న్యాయవాది ఎల్.రవిచందర్,...
నిబంధనలు ఉల్లంఘిస్తే పెనాల్టీ(Penalty)లు, కఠిన చర్యలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వాహనాల స్పీడ్ లాక్ పై దృష్టిపెట్టాలంటూ రవాణా శాఖను...
బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి గాయాలు కాగా.. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. చేవెళ్ల...
రాష్ట్రప్రభుత్వం పలువురు IASలను బదిలీ చేసింది. కొందరికి అదనపు పోస్టులు(FAC) కట్టబెట్టింది. @ సవ్యసాచిఘోష్…: ఫ్లాగ్ షిప్, సంక్షేమం, అభివృద్ధి పనుల ప్రత్యేక...
CM రేవంత్ రెడ్డి రేపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో చేపట్టే పర్యటనకు ఇంఛార్జి మంత్రులు...
సికింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ప్యారడైజ్ నుంచి సుచిత్ర వరకు కారిడార్ నిర్మాణం...
తుపాను(Cyclone) ప్రభావం రైతులను కోలుకోకుండా చేసింది. అసలే ఈ వర్షాలతో అంతంతమాత్రంగానే ఉన్న పంటలు.. ఈ తుపానుతో పూర్తిగా కొట్టుకుపోయాయి. అన్ని జిల్లాల్లో...