పార్టీ మారిన MLAలపై ఫిర్యాదుల్ని స్పీకర్ ముందుంచాలని, నాలుగు వారాల్లోగా వాటిని స్పీకర్ ఎదుటకు తీసుకెళ్లాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల్ని CJ...
తెలంగాణ
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం హాల్ టికెట్లు రెడీ అయ్యాయి. డిసెంబరు 9 నుంచి వీటిని అందుబాటులో ఉంచుతున్నట్లు...
లగచర్ల కేసులో అరెస్టులపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు సంధించిది. కొడంగల్ మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తప్పుబడుతూ.. ఆయన పరారీలో...
తెలంగాణలో కొత్త రైల్వే డివిజన్(Railway Devision) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాజీపేటలో ఈ రైల్వే డివిజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు...
ధ్రువపత్రాల(Certificate) పరిశీలన(Verification) పూర్తయి 50 రోజులు గడుస్తున్నా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వట్లేదంటూ 2008 DSC బాధితులు ఆవేదనతో ప్రజాభవన్ కు చేరుకున్నారు. వివిధ...
రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్న చలి(Cold)తో ఉష్ణోగ్రతలు(Temperatures) అంతకంతకూ పడిపోతున్నాయి. క్రమంగా సింగిల్ డిజిట్(Single Digit)కు చేరుకుంటున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్,...
హైదరాబాద్ నగరానికి మణిహారంగా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు(RRR) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. RRR దక్షిణ భాగంలో భూముల్ని...
వరంగల్ సమీపంలోని మామునూరు విమానాశ్రయం(Airport) నిర్మాణం కోసం నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎయిర్ పోర్ట్ విస్తరణకు...
లగచర్ల దాడి ఘటనలో అరెస్టయి జైలులో ఉన్న మాజీ MLA పట్నం నరేందర్(Patnam Narender).. హైకోర్టును ఆశ్రయించారు. తనను ప్రత్యేక బ్యారక్ లో...
గ్రూప్-4 ఫలితాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC విడుదల చేసింది. 8,084 మంది అభ్యర్థులతో కూడిన ప్రొవిజనల్ లిస్టును ప్రకటించింది. ఈ...