సీనియర్ IAS అధికారి బుర్రా వెంకటేశం స్వచ్ఛంద పదవీ విరమణ(VRS) చేశారు. ఆయన పెట్టుకున్న వినతిని ఆమోదిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ...
తెలంగాణ
భూమిలో విపరీతంగా జరుపుతున్న తవ్వకాల(Mining) వల్లే భూకంపాలు వస్తుంటాయా.. ఎక్కడికక్కడ మైనింగ్ కోసం తవ్వుతూ తిరిగి వాటిని పూడ్చటం ద్వారా ప్లేట్లలో కదలికలు...
హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన భూప్రకంపనలకు ప్రధాన కేంద్రం ములుగు అని NGRI గుర్తించింది. గోదావరి ప్రాంతాన్ని ఫాల్ట్ రీజియన్ గా భావిస్తుండగా...
రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ జరిగి ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు(Mulugu) జిల్లా ఏటూరు నాగారం అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్...
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ తీరు ఉందని TSUTF విమర్శించింది. దంపతులు, ప్రాధాన్యత కేటగిరీలు, పరస్పర...
317 జీవోవై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు(Orders) జారీ చేసింది. ఈ మేరకు 243, 244, 245 మార్గదర్శకాల(Guidelines)తో...
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఛైర్మన్ గా సీనియర్ IAS బుర్రా వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సర్కారు పంపిన ఫైల్...
ఒకే కేసులో మూడు కేసులు నమోదు(File) చేయడాన్ని ఇప్పటికే తప్పుబట్టిన హైకోర్టు అందులో రెండింటిని కొట్టివేసింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన ఘటనపై...
పులి(Tiger) దాడిలో మహిళ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. కాగజ్ నగర్ మండలం గన్నారం సమీపంలో...
అప్పటిదాకా కుటుంబ సభ్యుల మధ్య ఉత్సాహంగా కనిపించిన పిల్లల్లో ఒకరు హఠాత్తుగా కిందపడిపోయారు. పట్టుమని పదేళ్లు కూడా నిండని ఆ చిన్నారి.. గుండెపోటుతోనే...