CM అల్పాహార పథకం ఈ రోజు అధికారికంగా ప్రారంభమవుతున్నది. కొద్దిసేపట్లో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి దీనికి లాంఛనంగా శ్రీకారం చుడతారు....
తెలంగాణ
వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయించలేని పరిస్థితి నెలకొన్న ఇద్దరు సీనియర్ నేతలకు కార్పొరేషన్ పదవుల్ని ప్రభుత్వం కట్టబెట్టింది. జనగామ MLA ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని...
పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. ఉన్నత చదువుల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో తాను పడ్డ అవస్థలు మరెవరికీ...
ఎన్నికలను మరింత సరళీకృతం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) కొత్త మార్గాలు అన్వేషిస్తున్నది. ఇందులో భాగంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నది....
రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా(Final List) విడుదల అయింది. మొత్తంగా 3 కోట్ల 17 లక్షల 17 వేల 389(3,17,17,389) మంది ఓటర్లున్నారు....
NDAలో చేరేందుకు కేసీఆర్ తనను కలిశారని, కేటీఆర్ కు ఆశీస్సులు అడిగారంటూ మోదీ చెప్పిన మాటలు పూర్తి అబద్ధాలని మంత్రి KTR మండిపడ్డారు....
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(RTC)లో వేతన సవరణ నిరాకరణ వల్ల 54,000 మంది ఉద్యోగులకు నష్టం కలుగుతుందని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్...
గణేశ్ నిమజ్జనోత్సవాలు హైదరాబాద్ జంట నగరాల్లో శోభాయమానంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్, బాలాపూర్ గణనాథులు గంగమ్మ ఒడికి చేరారు. వేలాదిగా తరలివస్తున్న విగ్రహాలతో ట్యాంక్...
గ్రూప్-1 పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని తీర్పునిచ్చింది....
భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనాల(Ganesh Immersion) కోసం ఏర్పాట్లు ఊపందుకున్నాయి. గురువారం(రేపు) పొద్దున్నుంచి ఎల్లుండి ఉదయం వరకు పూర్తి ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి....