కుండపోత వర్షాలతో మెదక్(Medak) జిల్లాలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. మోకాలి లోతు నీళ్లతో ప్రజలు అవస్థలు పడ్డారు. సంగారెడ్డి, కంగ్టి, జోగిపేట సహా...
తెలంగాణ
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతాలు రికార్డయ్యాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 13.9, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో...
పిడుగుపాట్లకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. జోగులాంబ(Jogulamba) గద్వాల జిల్లా అయిజ మండలం భూంపురంలో ముగ్గురు చనిపోయారు. పత్తి చేనులో పనిచేస్తున్న...
ప్రభుత్వ విద్యాలయాల్లో ACB తనిఖీలకు దిగింది. లీగల్ మెట్రాలజీ, శానిటరీ-ఫుడ్ ఇన్స్ పెక్టర్లు, ఆడిటర్ తో కలిసి ఆకస్మిక సోదాలు చేసింది. మంచిర్యాల...
ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 9 సంఘాలు ప్రస్తుతం, మరో ఆరు రొటేషన్ పద్ధతిలో...
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి ఈనెల 14 వరకు కొనసాగుతాయని...
గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద TGPSC సమాలోచనలు జరుపుతోంది. సింగిల్ బెంచ్ ఆదేశాలపై ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలతో చర్చించాకే తదుపరి నిర్ణయం...
గ్రూప్-1 రీవాల్యుయేషన్ చేపట్టాలంటూ సంచలన తీర్పునిచ్చిన హైకోర్టు.. TGPSCకి రెండు ఆప్షన్లు ఇచ్చింది. తమ ఆదేశాలు పాటించకపోతే మరోసారి మెయిన్స్ నిర్వహించాల్సి ఉంటుందని...
గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇప్పటికే ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ మళ్లీ మూల్యాంకనం చేపట్టాలని TGPSCని ఆదేశించింది....
పిల్లల్లో ఆత్మ విశ్వాసం, వ్యక్తిత్వ వికాసానికి చేతిరాతే కీలకమని భావించారు కరీంనగర్(Karimnagar) కలెక్టర్ పమేలా సత్పతి. ప్రభుత్వ బడుల్లో పోటీలు నిర్వహించారు. తొలుత...