September 21, 2024

తెలంగాణ

పరీక్ష రాయనున్న గురుకుల విద్యార్థులకు రేపు నిజంగానే కఠిన పరీక్ష ఎదురుకాబోతున్నది. పొద్దున 8:30కు పరీక్ష రాయాల్సి ఉండగా.. ఎనిమిది గంటల దాకా...
రేపటి RTC బంద్ కు ఎంప్లాయిస్ యూనియన్(EU) దూరంగా ఉండాలని తీర్మానించింది. తమ సంఘం ఎలాంటి బంద్ పిలుపు ఇవ్వలేదని EU జనరల్...
ప్రభుత్వంలో విలీన బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ RTC రేపు బంద్ కు పిలుపునిచ్చింది. పొద్దున 6 గంటల...
భూసేకరణ విధానంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భూసేకరణ(Land Aquisition)లో అధికారుల తీరును తప్పుబట్టిన కోర్టు వారిపై అసహనం వ్యక్తం చేసింది....
పలు శాఖల్లో కొత్త పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ ‘గ్రీన్ సిగ్నల్’ ఇచ్చింది. వివిధ శాఖల్లో 14,954 పోస్టులకు అనుమతినిస్తూ ఆ శాఖ...
రవాణా రంగంలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించేలా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని రవాణా రంగ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ(JAC) కోరింది. కాంగ్రెస్...
యాదాద్రి కలెక్టర్ గా పనిచేసి అక్కణ్నుంచి ఆకస్మికంగా ట్రాన్స్ ఫర్ అయిన IAS అధికారి పమేలా సత్పతి(2015 బ్యాచ్)కి ప్రభుత్వం మరో కీలక...
ఇది అత్యంత అరుదైన విపత్తు అని.. వరదలు, వర్షాల వల్ల కలిగిన ఆస్తి నష్టం మామూలుగా లేదని కేంద్ర బృందం అభిప్రాయపడింది. ఈ...
ఆత్మగౌరవాన్ని కించపరిచిన వారి చెంప చెళ్లుమనేలా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని, ఎకరం భూమి రూ.100 కోట్లకు పైగా అమ్ముడు పోవడమే అందుకు నిదర్శనమని...
స్థానిక సంస్థల(Local Bodies)కు ఎన్నికలు నిర్వహించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం(Ready)గా ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఎలక్షన్లు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల...