September 19, 2024

తెలంగాణ

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పోడు రైతులకు ఎట్టకేలకు పట్టాలు అందుతున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న కేసీఆర్… వాటిని అర్హులైన వారికి...
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా కారుకొండలోని ఫామ్ హౌజ్ లో అస్వస్థతకు...
గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎగ్జామ్ ప్రిలిమినరీ కీని TSPSC ప్రకటించింది. దీంతోపాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్స్, OMR డిజిటల్ ఇమేజెస్ ను...
రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ఏర్పాట్లపై ఎన్నికల సంఘం(EC) దృష్టి పెడుతోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి మరో ఇద్దరు...
వెలమ, కమ్మ వంటి బలమైన కుల సంఘాలకు భూములు కేటాయించడం ఎందుకు అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ రెండు సంఘాలకు తెలంగాణ సర్కారు...
ఆర్టీసీ ప్రారంభించిన ‘అరుణాచలం’ టూర్.. సంస్థకు కాసుల పంటగా మారింది. జులై 3 గురుపౌర్ణమి సందర్భంగా అరుణాలేశ్వరుడిని దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేసుకునే...
నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ(డిగ్రీ+బీఈడీ) కోర్సు నిర్వహించేందుకు రాష్ట్రంలో మూడు కాలేజీలకు మాత్రమే అర్హత దక్కింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ...
ఖర్గే, రాహుల్ తో ముఖ్య నేతల భేటీ3 జిల్లాలకు చెందిన 40 మంది లీడర్లతో చర్చ వచ్చే ఎన్నికల్లో అధికారం మనదేనని, ఆలోచించి...
సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన కోసం ప్రగతి భవన్ నుంచి రెండు బస్సులతోపాటు 600 కార్ల భారీ కాన్వాయ్ బయల్దేరింది. సోలాపూర్, దారాశివ్...
రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నాడు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల,...