విశ్వబ్రాహ్మణుల ఐక్యత నిరూపించేలా భవిష్యత్తులో పంచ కులాలకు సరైన ప్రాతినిధ్యం దక్కేలా బహిరంగ సభ నిర్వహించాలని విశ్వబ్రాహ్మణ(Vishwa Braahmana) ఐక్య వేదిక నిర్ణయించింది....
తెలంగాణ
గురుకులాల్లో ఉద్యోగ నియామకాల కోసం ఈరోజు నుంచి పరీక్షలు(Exams) జరగనున్నాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 23 వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి....
వరదల విలయంలో చిక్కుకున్న బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ముంపు ప్రాంతాల్లో మరమ్మతులు, పునరావాసం, సహాయక చర్యల కోసం రూ.500...
గవర్నర్ తిప్పి పంపిన మున్సిపల్, పంచాయతీరాజ్, ఎడ్యుకేషన్ బిల్లులను అసెంబ్లీలో పాస్ చేస్తామని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ రెండోసారి పాస్ చేసిన తర్వాత...
మెట్రో రైలును మరింత విస్తరిస్తామని, భాగ్యనగరాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పెరుగుతున్న నగరానికి అనుగుణంగా ప్రజారవాణా విస్తృతం చేస్తున్నామని.....
ఆర్టీసీ సిబ్బంది ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతున్నారని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. TSRTCని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని, అందుకు సంబంధించిన బిల్లును...
విద్యార్థి సంఘాల(Student Unions)ను కట్టడి చేయడమే లక్ష్యంగా తెలంగాణ విద్యాశాఖ కీలక సూచనలు చేసినట్లు కనపడుతోంది. తరచూ బడులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారన్న కోణంలో...
హైదరాబాద్ సంస్థాన పాలకుడైన చివరి నిజాం మనుమడు షహమత్ ఝా(70) కన్నుమూశారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడైన ఆయన అనారోగ్యంతో ట్రీట్మెంట్ తీసుకుంటూ...
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(SRSP)కు వరద నీటి రాక బాగా తగ్గింది. నిన్నటివరకు లక్షన్నర క్యూసెక్కులు రాగా ఈరోజు పొద్దున్నుంచి క్రమంగా తగ్గిపోయింది. ప్రస్తుతానికి ఇన్...
గురుకుల టీచర్ రిక్రూట్ మెంట్ ఎగ్జామ్స్ సెంటర్లు అభ్యర్థుల(Candidates)ను గందరగోళానికి గురిచేస్తున్నాయి. రోజువారీ పేపర్లను వేర్వేరు జిల్లాల్లో కేటాయించడంతో పరీక్ష ఎలా రాసేదంటూ...