రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. కీలకమైన శాఖల్లో ఈ నలుగురు అధికారులను ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆర్డర్స్ రిలీజ్ అయ్యాయి....
తెలంగాణ
ట్రాన్స్ ఫర్స్ కోసం ఎదురుచూస్తున్న మోడల్ స్కూల్ టీచర్ల నిరీక్షణకు పదేళ్ల తర్వాత తెరపడింది. జాబ్ లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా...
హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ అంటే అందరికీ తెలుసని అలాంటి దవాఖానాలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయా అంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆశ్చర్యపోయారు....
ఎక్సైజ్ శాఖలో ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న ప్రమోషన్ల వెయిటింగ్ కు ఎట్టకేలకు తెరపడింది. ఎస్సై నుంచి సీఐలుగా ప్రమోషన్ పొందిన 34 మందికి...
ఫోన్ తో పట్టుబడ్డ అభ్యర్థిరంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మారుతీనగర్ లోని సక్సెస్ జూనియర్ కళాశాల సెంటర్లో గ్రూప్-4 పరీక్ష రాస్తూ...
ఈ రోజు జరిగే గ్రూప్-4 ఎగ్జామ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు పేపర్-1.. మధ్యాహ్నం...
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పోడు రైతులకు ఎట్టకేలకు పట్టాలు అందుతున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న కేసీఆర్… వాటిని అర్హులైన వారికి...
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా కారుకొండలోని ఫామ్ హౌజ్ లో అస్వస్థతకు...
గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎగ్జామ్ ప్రిలిమినరీ కీని TSPSC ప్రకటించింది. దీంతోపాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్స్, OMR డిజిటల్ ఇమేజెస్ ను...
రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ఏర్పాట్లపై ఎన్నికల సంఘం(EC) దృష్టి పెడుతోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి మరో ఇద్దరు...