వెలమ, కమ్మ వంటి బలమైన కుల సంఘాలకు భూములు కేటాయించడం ఎందుకు అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ రెండు సంఘాలకు తెలంగాణ సర్కారు...
తెలంగాణ
ఆర్టీసీ ప్రారంభించిన ‘అరుణాచలం’ టూర్.. సంస్థకు కాసుల పంటగా మారింది. జులై 3 గురుపౌర్ణమి సందర్భంగా అరుణాలేశ్వరుడిని దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేసుకునే...
నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ(డిగ్రీ+బీఈడీ) కోర్సు నిర్వహించేందుకు రాష్ట్రంలో మూడు కాలేజీలకు మాత్రమే అర్హత దక్కింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ...
ఖర్గే, రాహుల్ తో ముఖ్య నేతల భేటీ3 జిల్లాలకు చెందిన 40 మంది లీడర్లతో చర్చ వచ్చే ఎన్నికల్లో అధికారం మనదేనని, ఆలోచించి...
సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన కోసం ప్రగతి భవన్ నుంచి రెండు బస్సులతోపాటు 600 కార్ల భారీ కాన్వాయ్ బయల్దేరింది. సోలాపూర్, దారాశివ్...
రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నాడు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల,...
తమిళనాడులోని అరుణాచలం పుణ్యక్షేత్రానికి TSRTC… ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడపనుంది. జులై 3 గురుపౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు.....
ఈ నెల 26 నుంచి 31 వరకు అన్ని స్కూళ్లల్లో పఠనోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 1 నుంచి 10వ తరగతి...
తెలంగాణలో పట్టు సాధించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. గత కొద్దిరోజులుగా పార్టీలో ఏర్పడ్డ గందరగోళ పరిస్థితులపై జేపీ నడ్డా, అమిత్ షా దృష్టిసారించడంతో...
హైదరాబాద్ లోని వివిధ ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారడంతో భాగ్యనగరంలో ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగింది. KPHB...