దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య పెద్దయెత్తున పెరుగుతోంది. మొత్తం 7,154 యాక్టివ్ కేసులుండగా, నిన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మృతుల సంఖ్య 77కు చేరింది. కేరళలో ప్రస్తుతం 2,165 కేసులుంటే, 2025 జనవరి 1 నుంచి ఇప్పటిదాకా ఆ రాష్ట్రంలో 3,292 మంది వ్యాధి బారిన పడ్డారు. తెలంగాణలో 12, ఆంధ్రప్రదేశ్ లో 103 యాక్టివ్ కేసులున్నాయి.
టాప్-5 రాష్ట్రాలివే… https://justpostnews.com
రాష్ట్రం | యాక్టివ్ కేసులు |
కేరళ | 2,165 |
గుజరాత్ | 1,281 |
ఢిల్లీ | 731 |
మహారాష్ట్ర | 615 |
కర్ణాటక | 467 |